2022 ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
2022 ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికలు ఫిబ్రవరి 14న రాష్ట్రంలోని 70 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో పాటు లెఫ్ట్ ఫ్రంట్ కూటమి , స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 632 మంది అభ్యర్థులు పోటీ చేశారు.ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను బీజేపీ -47 కాంగ్రెస్ -19 బీఎస్పీ -02 ఇతరులు -02 సీట్లు గెలిచారు.[1]పుష్కర్ సింగ్ ధామీ 23 మార్చి 2022న రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[2]