2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
2009 నాటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు 2009 భారత సాధారణ ఎన్నికలతో పాటు 2009 ఏప్రిల్లో జరిగాయి. రాష్ట్రంలో రెండు దశల్లో (ఏప్రిల్ 16, ఏప్రిల్ 23) లో ఎన్నికలు జరిగాయి. ఫలితాలు ఏప్రిల్ 16 న ప్రకటించారు. అధికారంలో ఉన్న భారత జాతీయ కాంగ్రెస్ మెజారిటీ తగ్గినప్పటికీ అధికారాన్ని నిలుపుకుంది. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ, అప్పటి ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డినే తిరిగి తన నాయకుడిగా ఎన్నుకుంది. అతనే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు.
త్వరిత వాస్తవాలు మొత్తం 294 ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాలన్నీ మెజారిటీ కొరకు 148 సీట్లు అవసరం, పోలింగ్ ...
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
మూసివేయి