1996 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
1996లో భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లో శాసనసభ ఎన్నికలు జరిగాయి. 1996 భారత సాధారణ ఎన్నికలతో పాటు ఈ శాసనసభకు కూడా ఎన్నికలు జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి జ్యోతి బసు రాజకీయాల నుండి రిటైర్ అయ్యేముందు పోటీ చేసిన చివరి ఎన్నికలు.[1][2]
త్వరిత వాస్తవాలు పశ్చిమ బెంగాల్ శాసనసభలో మొత్తం 294 స్థానాలు మెజారిటీకి 148 సీట్లు అవసరం, వోటింగు ...
| |||||||||||||||||||||||||||||||||||||
పశ్చిమ బెంగాల్ శాసనసభలో మొత్తం 294 స్థానాలు మెజారిటీకి 148 సీట్లు అవసరం | |||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
వోటింగు | 82.94% ( 6.14 pp) | ||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||
|
మూసివేయి
ఈ ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్ విజయం సాధించి, వరుసగా ఐదోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.ఈ ఎన్నికల్లో తొమ్మిది మంది లెఫ్ట్ ఫ్రంట్ మంత్రులు ఓడిపోయారు. జనతాదళ్ అభ్యర్థులందరూ రెండవ స్థానంలో నిలిచారు, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ అసెంబ్లీలో దాని ప్రాతినిధ్యాన్ని కోల్పోయింది.[3][4]