1952 పంజాబ్ శాసనసభ ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
మొదటి పంజాబ్ శాసనసభకు సభ్యులను ఎన్నుకునేందుకు 1952 మార్చి 26 న పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. రాష్ట్రం లోని 105 నియోజకవర్గాలలోని 126 స్థానాలకు 842 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీటిలో 21 ద్విసభ్య నియోజకవర్గాలు, 84 ఏకసభ్య నియోజకవర్గాలు ఉన్నాయి.
త్వరిత వాస్తవాలు మొత్తం 126 స్థానాలన్నింటికీ మెజారిటీ కోసం 64 సీట్లు అవసరం, First party ...
| |||||||||||||||||||||||||
మొత్తం 126 స్థానాలన్నింటికీ మెజారిటీ కోసం 64 సీట్లు అవసరం | |||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||||||||||||||||||
|
మూసివేయి