హెర్క్యులస్ సాహసాలు
From Wikipedia, the free encyclopedia
పురాతన్ కాలంలో గ్రీసులో హెర్క్యులస్ అనే గొప్ప వీరుడు ఉండేవాడు. అతను హెర్క్యులస్ లేబర్స్ (Greek: οἱ Ἡρακλέους ἆθλοι, hoi Hērakleous athloi) -->[1][2] అనబడే పన్నెండు సాహసక్రుత్యాలు చేశాడు. ఇవన్నీయురైస్తస్ రాజు గారి సేవలో ఉన్న్నప్పుడు చేయబడ్డాయి. వీటిని పీసాండర్ కవి కావ్యంగా 600 B.C.లో గ్రీసు భాషలో కావ్యంగా వ్రాశాడు.[3] హెర్క్యులస్ తన భార్య పిల్లలను చంపిన తరువాత డెల్ఫిలో ఉన్న దేవతల ఆలయానికి దగ్గరికి వెళ్ళాడు. అతను అపోలో దేవుడిని పాప ప్రాయాచిత్తము కొరకు ప్రార్థించాడు. దేవతలు మైసియాకు రాజైన్ యురైస్తస్ ను పన్నెండు సంవత్సరాలు సేవించమని చెప్పారు. ఈ పన్నెండు సంవత్సరాలలో రాజు అతనిని పన్నెండు కష్టతరమైన కార్యాలు చేయదానికి నియోగించాడు. వీటినే హెర్క్యులస్ లేబర్స్ అంటారు.