హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యూనిట్ / From Wikipedia, the free encyclopedia
హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భారత జాతీయ కాంగ్రెస్ వారి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర శాఖ. రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలు, ప్రచారాలను నిర్వహించడం, సమన్వయం చేయడం, అలాగే స్థానిక, రాష్ట్ర, జాతీయ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడం దీని బాధ్యత.
త్వరిత వాస్తవాలు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, Chairperson ...
హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ | |
---|---|
Chairperson | సుఖ్విందర్ సింగ్ సుఖు (ముఖ్యమంత్రి) |
ప్రధాన కార్యాలయం | సిమ్లా |
యువత విభాగం | హిమాచల్ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ |
మహిళా విభాగం | హిమాచల్ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ కమిటి |
రాజకీయ విధానం |
|
కూటమి | యుపిఎ |
లోక్సభలో సీట్లు | 1 / 4
|
రాజ్యసభలో సీట్లు | 0 / 3
|
శాసనసభలో స్థానాలు | 34 / 68
|
Election symbol | |
మూసివేయి
హిమాచల్ పిసిసి అధ్యక్షురాలు ప్రతిభా సింగ్. 1951 నుండి వైఎస్ పర్మార్, రామ్ లాల్ ఠాకూర్, వీరభద్ర సింగ్ వంటి నాయకులు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. దీని ప్రధాన కార్యాలయం సిమ్లాలోని రాజీవ్ భవన్లో ఉంది.