సురేంద్ర సాఎ
భారతీయ ఉద్యమకారుడు / From Wikipedia, the free encyclopedia
సురేంద్ర సాఎ (ఆంగ్లం:Surendra Sai) (1809 జనవరి 23- 1884 ఫిబ్రవరి 28) భారతదేశానికి చెందిన స్వాతంత్ర్య సమర యోధుడు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేక పోరాటంలో అమరుడయ్యాడు. సురేంద్ర సాఎ అతని సహచరులైన మధో సింగ్, కునాల్ సింగ్, ఐరి సింగ్, బైరి సింగ్, ఉద్ధాన్త సాఎ, ఖగేశ్వర్, కరుణాకర్ సింగ్, సాలెగ్రామ్ బరిహ, గోవింద్ సింగ్, పహార్ సింగ్, రాజీ ఘసియా , కమల్ సింగ్, హతి సింగ్, స్లీక్ రామ్ బరిహ, లోకనాథ్ పాండా, మృత్యుంజయ పాణిగ్రహి, జగబందు హోత , పద్మవేను గురు, త్రిలోచన పాణిగ్రాహి ఇంకా చాలా మంది పోరాట యోధులతో కలిసి పడమటి ఒడిషా ప్రాంతంలో బ్రిటిష్ వారి ఆక్రమణలను విజయవంతంగా అడ్డుకున్నారు. ఈ పోరాటంలో పాల్గొన్న చాల మంది యోధులు ఉరితీయబడ్డారు. సురేంద్ర సాఎ 1884 ఫిబ్రవరి 28న అసిరిగర్హ్ జైలులో మరణించాడు.[1][2]
త్వరిత వాస్తవాలు వీర్ సురేంద్ర సాయి, జననం ...
వీర్ సురేంద్ర సాయి | |
---|---|
జననం | (1809-01-23)1809 జనవరి 23 సంబల్పుర్, ఒడిషా, బెంగాల్ ప్రెసిడెన్సీ |
మరణం | 1884 ఫిబ్రవరి 28(1884-02-28) (వయసు 75) అసిరిగర్హ్, బ్రిటిష్ ప్రెసిడెన్సీ |
మూసివేయి