సుబోధ్ కుమార్ జైస్వాల్
From Wikipedia, the free encyclopedia
సుబోధ్ కుమార్ జైస్వాల్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్. ఆయన 1985 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. జైస్వాల్ సీబీఐ డైరక్టర్గా 2021, మే 26న భాద్యతలు చేపట్టాడు. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నాడు.[1][2]
త్వరిత వాస్తవాలు సుబోధ్ కుమార్ జైస్వాల్, జననం ...
సుబోధ్ కుమార్ జైస్వాల్ | |
---|---|
జననం | (1962-09-22) 1962 సెప్టెంబరు 22 (వయసు 61) |
జాతీయత | భారతదేశం |
విద్య | బీఏ(హానర్స్) ఎంబీఏ |
వృత్తి | సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్ |
ముంబై పోలీస్ | |
మూసివేయి