సి.వి. ఆనంద బోస్
From Wikipedia, the free encyclopedia
సి.వి. ఆనంద బోస్ భారతదేశానికి చెందిన 1977 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఆయన 23 నవంబర్ 2022 నుండి పశ్చిమ బెంగాల్ గవర్నర్గా పని చేస్తున్నాడు.[2][3]
త్వరిత వాస్తవాలు ముందు, వ్యక్తిగత వివరాలు ...
సి.వి. ఆనంద బోస్ | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 23 నవంబర్ 2022[1] | |||
ముందు | లా. గణేశన్ (అదనపు బాధ్యత) | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1951-01-02) 1951 జనవరి 2 (వయసు 73) మన్ననం , ట్రావెన్కోర్-కొచ్చిన్ , భారతదేశం | ||
జీవిత భాగస్వామి | లక్ష్మి | ||
సంతానం | 2 | ||
నివాసం | రాజ్ భవన్, కోల్కతా | ||
పూర్వ విద్యార్థి | కేరళ విశ్వవిద్యాలయం (ఎం.ఏ) బిట్స్ పిలాని (పీహెచ్డీ) | ||
పురస్కారాలు | జవహర్లాల్ నెహ్రూ ఫెలోషిప్ |
మూసివేయి
సీవీ ఆనంద బోస్ రచయిత కూడా. ఆయన ఇంగ్లీష్, హిందీ, మళయాళ భాషల్లో 32 పుస్తకాలు రచించాడు.