![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/96/Dr._Sindhutai_Sapkal%252C_Pune_on_International_Women%25E2%2580%2599s_Day_2017_%2528cropped%2529.jpg/640px-Dr._Sindhutai_Sapkal%252C_Pune_on_International_Women%25E2%2580%2599s_Day_2017_%2528cropped%2529.jpg&w=640&q=50)
సింధుతాయ్ సప్కల్
From Wikipedia, the free encyclopedia
సింధుతాయ్ సప్కల్ ( 1948 నవంబరు 14 - 2022 జనవరి 4) ఒక భారతీయ సామాజిక కార్యకర్త, ఆమె భారతదేశంలో అనాథ పిల్లలను పెంచడంలో ప్రసిద్ధి చెందింది. పుణెలో సన్మతి బాల్ నికేతన్ అనే అనాథ ఆశ్రమాన్ని స్థాపించారు. సామాజిక సేవలో ఆమెకు 2021లో పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆమె జీవిత కథ ఆధారంగా 2010లో మరాఠీలో మి సింధుతాయ్ సప్కాల్ బోల్టే అనే పేరుతో బయోపిక్ వచ్చింది.[1]
త్వరిత వాస్తవాలు సింధుతాయ్ సప్కల్, జననం ...
సింధుతాయ్ సప్కల్ | |
---|---|
![]() 2018 లో సప్కల్ | |
జననం | (1948-11-14)1948 నవంబరు 14 |
మరణం | 2022 జనవరి 4(2022-01-04) (వయసు 73) పూణే, మహారాష్ట్ర, భారతదేశం |
మరణ కారణం | గుండెపోటు |
ఇతర పేర్లు | మాయి, అనాథ పిల్లల అమ్మ |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | సామాజిక సేవ |
మూసివేయి