సమర్థ రామదాసు
From Wikipedia, the free encyclopedia
భారతదేశ చరిత్రలో సమర్దరామదాసు పాత్ర చాలా కీలకమైనది. ప్రధానంగా అనేక సంకటాలలో అణగారపోయిన హిందూ జాతిని జాగృతం చేయడంలో తను ప్రత్యేకమైన వ్యూహాత్మక ప్రణాళికను అవలంబించాడు.శివాజీకి మత గురువు ఛత్రపతి శివాజీ హిందవీ స్వరాజ్యాన్ని ఏర్పరచి మలుపు తిప్పటంలో సమర్ధ రామదాసు పాత్ర గురుతుల్యమైనది.
త్వరిత వాస్తవాలు సద్గురు సమర్ధ రామదాసు, జననం ...
సద్గురు సమర్ధ రామదాసు | |
---|---|
జననం | నారాయణ 1608 (చైత్ర శుద్ధ నవమి) మరాఠ్వాడాలోని ఔరంగాబాద్ నందలి శంభాజీనగర్ కు 100 మైళ్ల దూరంలోని జామ్ అనే గ్రామం |
మరణం | 22-01-1682 (మాఘ బహుళ నవమి) |
మరణ కారణం | దేహ త్యాగంతో శివైక్యం |
ఇతర పేర్లు | సమర్ధ రామదాసు |
వృత్తి | సామాజిక ధ్యేయంతో పనిచేసిన యోగిపుంగవుడు |
ప్రసిద్ధి | సమర్ధ రామదాసు |
భార్య / భర్త | అవివాహితుడు |
తండ్రి | సూర్యాజీ పంత్ ఠోసాల్ (పూజారి) |
తల్లి | రాణూభాయి (గృహిణి) |
మూసివేయి