వ్రిందావన్
ఉత్తప్రదేశ్ లోని పట్టణం, భారతదేశం / From Wikipedia, the free encyclopedia
జాదవ్ పూజ శివాజీ ప్రియమైన కృష్ణా బృందావనం.
త్వరిత వాస్తవాలు వృందావన్ ( బృందావనం), దేశం ...
వృందావన్ ( బృందావనం) | ||||
---|---|---|---|---|
నగరం | ||||
పై నుండి క్రిందికి: వృందావనంలో కృష్ణ బలరాం మందిరం, కుసుమ సరోవర్, ప్రేమ మందిరం | ||||
Coordinates: 27.58°N 77.7°E / 27.58; 77.7 | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రం | ఉత్తరప్రదేశ్ | |||
జిల్లా | మధుర | |||
Elevation | 170 మీ (560 అ.) | |||
Population (2011)[1] | ||||
• Total | 63,005 | |||
భాషలు | ||||
• అధికార | హిందీ | |||
Time zone | UTC+5:30 (IST) | |||
పిన్ కోడ్ | 281121 | |||
టెలిఫోన్ కోడ్ | 0565 | |||
Vehicle registration | UP-85 |
మూసివేయి
ప్రత్యామ్నాయంగా వ్రిందాబన్, బ్రిందావన్, బ్రిందావన, లేక బృందావన్ అని అంటారు ఉత్తర ప్రదేశ్, భారతదేశం నందలి మథుర జిల్లాలోని ఒక పట్టణం. ఇది కృష్ణ భగవానుడు తన చిన్ననాటి రోజులను గడిపిన ప్రదేశాలలో ఒకటి.
ఈ పట్టణం కృష్ణ భగవానుని జన్మ స్థలమైన మథుర నుండి 15 కి.మీ. దూరంలో, ఆగ్రా-ఢిల్లీ రహదారికి దగ్గరలో ఉంది. ఈ పట్టణం రాధాకృష్ణుల వందలాది ఆలయాలకు నిలయముగా ఉంది. ఇది గౌడియ వైష్ణవ మతం, వైష్ణవ మతం, సాధారణ హిందూమతం లాంటి అనేక మత సంప్రదాయాలచే పవిత్రమైనదిగా పరిగణించబడుతోంది.