వాణి విలాస సాగర
From Wikipedia, the free encyclopedia
వాణి విలాస సాగర, (మారి కనివె గా సుపరిచితం) కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లాలో హిరియుత్ తాలూకాలో నిర్మించబడిన ఆనకట్ట. ఇది రాష్ట్రంలో పురాతన ఆనకట్ట.
త్వరిత వాస్తవాలు వాణి విలాస సాగర జలాశయం ವಾಣಿ ವಿಲಾಸ ಸಾಗರ ಜಲಾಶಯ, ప్రదేశం ...
వాణి విలాస సాగర జలాశయం ವಾಣಿ ವಿಲಾಸ ಸಾಗರ ಜಲಾಶಯ | |
---|---|
ప్రదేశం | చిత్రదుర్గ జిల్లా, కర్ణాటక |
ఆనకట్ట - స్రావణ మార్గాలు | |
నిర్మించిన జలవనరు | వేదావతి హగరి నది |
మూసివేయి
ఈ ఆనకట్టను మైసూరు మహారాజులు భారత స్వాంత్ర్యానికి పూర్వం వేదావతి నదిపై నిర్మించారు. ఈ మనోరంజకమైన నిర్మాణం ఆ కాలంలో ఇంజనీరింగ్ లో ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు. మధ్య కర్ణాటక దక్కన్ ప్రాంతంలో విస్తారమైన బీడు భూములైన పరిసర నగరాలు, పట్టణాలు, గ్రామాలకు ఇది నీటిని అందిస్తుంది.