వరంగల్లు మహానగర పాలక సంస్థ
From Wikipedia, the free encyclopedia
వరంగల్ మహానగర పాలక సంస్థ (జి.డబ్ల్యూ.ఎం.సి.) వరంగల్ పట్టణంలోని ప్రజల అవసరాలను తీర్చడం కోసం ఏర్పడిన సంస్థ.[1] ఇది 2015 వరకు వరంగల్ నగర పాలక సంస్థగా పిలువబడింది.[2] దీనిని కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ నిర్వహిస్తుంది.[3] వరంగల్ మహానగర పాలక సంస్థ ప్రస్తుత మేయర్ గుండు సుధారాణి .
త్వరిత వాస్తవాలు వరంగల్ మహానగర పాలక సంస్థ, రకం ...
వరంగల్ మహానగర పాలక సంస్థ | |
---|---|
రకం | |
రకం | నగర పాలక సంస్థ |
నాయకత్వం | |
మేయర్ | గుండు సుధారాణి (తెలంగాణ రాష్ట్ర సమితి) |
డిప్యూటి మేయర్ | రిజ్వానా షమీమ్ (తెలంగాణ రాష్ట్ర సమితి) |
మున్సిపల్ కమీషనర్ | సర్ఫరాజ్ అహ్మద్ |
నిర్మాణం | |
రాజకీయ వర్గాలు | తెలంగాణ రాష్ట్ర సమితి (48) భారతీయ జనతా పార్టీ (10) భారతీయ జాతీయ కాంగ్రెస్ (04) ఇతరులు (04) |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
సమావేశ స్థలం | |
వరంగల్ మహానగర పాలక సంస్థ భవనం | |
వెబ్సైటు | |
అధికారిక వెబ్ సైట్ |
మూసివేయి