లోక్తాంత్రిక్ మోర్చా (రాజస్థాన్)
భారతీయ రాజకీయ పార్టీ / From Wikipedia, the free encyclopedia
లోక్తాంత్రిక్ మోర్చా అనేది రాజస్థాన్ లోని ఏడు పార్టీల కూటమి. 2013, జూన్ 4న[1] వామపక్ష పార్టీలు, ఇతర మద్దతు ఇచ్చే పార్టీల కూటమిగా ఏర్పడింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నాయకుడు అమ్రా రామ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నాడు.[2]
త్వరిత వాస్తవాలు లోక్తాంత్రిక్ మోర్చా, నాయకుడు ...
లోక్తాంత్రిక్ మోర్చా | |
---|---|
నాయకుడు | అమ్రా రామ్ |
రాజకీయ విధానం | బిగ్ టెంట్ మెజారిటీ: కమ్యూనిజం ఫ్యాక్షన్: లౌకికవాదం మైనారిటీ హక్కులు సామాజిక ప్రజాస్వామ్యం |
రాజకీయ వర్ణపటం | వామపక్షం |
శాసన సభలో స్థానాలు | 0 / 200 |
మూసివేయి
ఈ ఫ్రంట్లో సిపిఐ(ఎం), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్), మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (యునైటెడ్), సమాజ్ వాదీ పార్టీ, జనతాదళ్ (సెక్యులర్) ఉన్నాయి.[3] ఆ తర్వాత ఆర్ఎల్డీ ఎమ్మెల్యే ఒక్కరే కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు.