![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a5/Mahendra_Pratap_1979_stamp_of_India.jpg/640px-Mahendra_Pratap_1979_stamp_of_India.jpg&w=640&q=50)
రాజా మహేంద్ర ప్రతాప్
భారతీయ ఉద్యమకారుడు మరియు పత్రిక రచయత / From Wikipedia, the free encyclopedia
రాజ మహేంద్ర ప్రతాప్ సింగ్ (1886 డిసెంబరు 1 - 1979 ఏప్రిల్ 29) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పాత్రికేయుడు, రచయిత, విప్లవకారుడు,సామాజిక కార్యకర్త. 1915 లో కాబూల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక భారత ప్రవాస ప్రభుత్వంలో అధ్యక్షుడిగా పనిచేసాడు.[1] 1940 లో, రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో మహేంద్ర ప్రతాప్ జపాన్లో భారత కార్యనిర్వాహక మండలిని ప్రారంభించాడు. [2] ఇతని సేవలకు గుర్తింపుగా, భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంపులను విడుదల చేసింది.. "ఆర్యన్ పేష్వా" అనే పేరుతొ ఇతను జనాదరణ పొందాడు. [3]
త్వరిత వాస్తవాలు నియోజకవర్గం, వ్యక్తిగత వివరాలు ...
రాజా మహేంద్ర ప్రతాప్ | |||
![]() 1979 లో భారత ప్రభుత్వం విడుదల చేసిన స్టాంపుపై రాజా మహేంద్ర ప్రతాప్ | |||
తాత్కాలిక భారత ప్రభుత్వ అధ్యక్షుడు | |||
పదవీ కాలం 1915 December 1— 1919 జనవరి | |||
పదవీ కాలం 1957–1962 | |||
లోక్సభ సభ్యుడు | |||
నియోజకవర్గం | మథుర | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
జాతీయత | భారతీయుడు | ||
పూర్వ విద్యార్థి | మింటో సర్కిల్ |
మూసివేయి