రఫీయుల్ దర్జత్
From Wikipedia, the free encyclopedia
రఫీయుల్ దర్జత్ (డిసెంబర్ 1, 1699 - జూన్ 13, 1719) రఫీయుష్షాన్ చిన్నకుమారుడు, ఆజం - ఉష్- షా మేనల్లుడు, ఫర్రుక్సియార్ తరువాత 11వ మొఘల్ సింహాసం అధిష్టించాడు.
త్వరిత వాస్తవాలు రఫీయుల్ దర్జత్, పరిపాలన ...
రఫీయుల్ దర్జత్ | |||||
---|---|---|---|---|---|
![]() | |||||
![]() | |||||
పరిపాలన | 28 ఫిబ్రవరి – 6 జూన్ 1719 | ||||
పూర్వాధికారి | ఫర్రుక్సియార్ | ||||
ఉత్తరాధికారి | రెండవ షాజహాన్ | ||||
రాజప్రతినిధి | సయ్యద్ సోదరులు (1719) | ||||
జననం | (1699-11-30)1699 నవంబరు 30 | ||||
మరణం | 1719 జూన్ 13(1719-06-13) (వయసు 19) ఆగ్రా | ||||
Burial | ఖ్వాజా కుత్బుద్దీన్ కాకీ సమాధిమందిరం, ఢిల్లీ | ||||
Spouse | ఇనాయత్ బాను బేగం | ||||
| |||||
House | తైమూరు వంశం | ||||
రాజవంశం | తైమూరు వంశం | ||||
తండ్రి | రఫీయుష్షాన్ | ||||
తల్లి | రజియత్ ఉన్నీసా బేగం | ||||
మతం | ఇస్లాం |
మూసివేయి
రఫీయుల్ దర్జత్ 1719 ఫిబ్రవరి 28న సింహాసనం అధిష్టించాడు. సయ్యద్ సోదరులు రఫీయుల్ దర్జత్ ను మొఘల్ చక్రవర్తిగా ప్రకటించారు.