మేఘనాధ్ సాహా
From Wikipedia, the free encyclopedia
మేఘనాధ్ సాహా (1893 అక్టోబరు 6 — 1956 ఫిబ్రవరి 16) భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త.[1] నక్షత్రాలలో జరిగే మార్పులు, ఉష్ణోగ్రత, పీడనం లాంటి ఎన్నో ధర్మాల్ని ఆవిష్కరించే సమీకరణాలను కనుగొన్నాడు.
త్వరిత వాస్తవాలు మేఘనాధ్ సాహా, జననం ...
మేఘనాధ్ సాహా | |
---|---|
![]() మేఘనాధ్ సాహా | |
జననం | (1893-10-06)1893 అక్టోబరు 6 షారాతోలి, ఢాకా, బంగ్లాదేశ్ |
మరణం | 1956 ఫిబ్రవరి 16(1956-02-16) (వయసు 62) |
నివాసం | India ![]() |
జాతీయత | Indian ![]() |
రంగములు | భౌతిక శాస్త్రము |
వృత్తిసంస్థలు | అలహాబాద్ విశ్వవిద్యాలయం కలకత్తా విశ్వవిద్యాలయం |
చదువుకున్న సంస్థలు | ఢాకా కళాశాల ప్రెసిడెన్సీ కళాశాల |
ప్రసిద్ధి | ఉష్ణ అయనీకరణం |
మూసివేయి