మిడుతల దండు
From Wikipedia, the free encyclopedia
మిడుతల దాడి లేదా మిడుతల దండు (ఆంగ్లం:The locusts attack) మిడతలు ఉత్తర భారతదేశంలోని గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్, తో పాటూ ఆరు రాష్ట్రాల్లో సుమారు 80 మిలియన్లు అనగా 8 కోట్ల మిడతలు పాకిస్తాన్ నుండి 1993లో భారత్ వీటి దాడి చేశాయి, మళ్ళీ మే నెల 2020 లో దాడి ప్రారంభం చేశాయి[1].