మాలతీ చందూర్
తెలుగు రచయిత్రి / From Wikipedia, the free encyclopedia
1950ల నుండి దాదాపు మూడు దశాబ్దాల పాటు మాలతీ చందూర్ (1928 - ఆగష్టు 21, 2013) పేరు తెలుగువారికి సుపరిచితం. ఈమె రచయిత్రి, కాలమిస్టు, సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత.
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |