మధ్య రాతియుగం
From Wikipedia, the free encyclopedia
పురాతత్వఅధ్యనం ప్రకారం మధ్యరాతియుగం అనేది ప్రాచీన శిలా యుగంకు, నవీన శిలా యుగంకు మధ్య గల యుగము. దీనినే (గ్రీకులో: μεσος, mesos "middle"; λιθος, lithos "stone", అని అంటారు.1960 వరకు ఫ్రేంచి, యురోప్లో దీనినే ఎగువ నవీన శిలా యుగంగా కూడా పిలువబడింది.
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
యురేషియాలో అనేక ప్రాంతాలలో మధ్యరాతియుగానికి అనేక కాలమాన లెక్కలు ఉన్నాయి.10,000 to 5,000 BC, వరకు ఉత్తరపశ్చిమ యురోప్ లో దీనిని దిగువ ప్లైస్టోసీన్ కాలముగా మరియ ఎగువ వ్యవసాయ కాలంగా కూడా పిలువబడింది. కాని సుమారు (20,000 to 9,500 BC) the Levant ప్రకారం మధ్యరాతియుగంగా పిలువబడింది.[1]
- మధ్య శిలాయుగానికి మరోపేరు:
సూక్ష్మరాతియుగం
- మధ్య శిలాయుగంలో క్వార్ట్జైట్, చెకుముడి రాళ్లు, క్రిస్టల్, జాస్పర్, చిల్స్డన్ మొదలైన రాళ్లతో రాళ్లను వాడి సూక్ష్మపరికరాలు తయారు చేసుకున్నారు.