![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/ad/Dharmasthala_1.jpg/640px-Dharmasthala_1.jpg&w=640&q=50)
మంజునాథ ఆలయం
మంజునాథ ఆలయం భారతదేశంలోని కర్ణాటకలోని ధర్మస్థల పట్టణంలో ఉంది. / From Wikipedia, the free encyclopedia
మంజునాథ ఆలయం భారతదేశంలోని కర్ణాటకలోని ధర్మస్థల పట్టణంలో ఉంది. 16వ శతాబ్దంలో అప్పటి ఆలయ నిర్వాహకుడు దేవరాజ హెగ్గాడే అభ్యర్థన మేరకు ద్వైత సన్యాసి వాదిరాజ తీర్థచే ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు[1]. ఇది హిందూమతంలోని శైవ శాఖకుచెందినది కానీ పూజారులు మాత్రం మధ్వ బ్రాహ్మణులు [2]. ఈ ఆలయ ప్రధాన దేవత శివుడు. ఈ ఆలయం అన్నదానాలకి చాల ప్రసిద్ధి.
త్వరిత వాస్తవాలు మంజునాథ దేవాలయం, ధర్మస్థల, భౌగోళికం ...
మంజునాథ దేవాలయం, ధర్మస్థల | |
---|---|
![]() ధర్మస్థల మంజునాథ దేవాలయం | |
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 12.96012°N 75.37836°E / 12.96012; 75.37836 |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | దక్షిణ కన్నడ |
స్థలం | ధర్మస్థల |
సంస్కృతి | |
దైవం | మంజునాథ |
ముఖ్యమైన పర్వాలు | మహా శివరాత్రి, మహామస్తకాభిషేక, లక్ష దీప ఉత్సవం |
చరిత్ర, నిర్వహణ | |
నిర్మించిన తేదీ | 1200 C.E. |
సృష్టికర్త | బిర్మన్న పెర్గాడే |
మూసివేయి