త్వరిత వాస్తవాలు జనవరి 30 ...
జనవరి 30 |
మొదటి పాజిటివ్ కేసు నమోదయ్యింది |
---|
మూసివేయి
జనవరి 30 న, వుహాన్ విశ్వవిద్యాలయం నుండి కేరళకు తిరిగి వచ్చిన విద్యార్థికి భారతదేశంలో మొదటి కేసు నిర్ధారించబడింది. [2]
ఏప్రిల్ 1:
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 43 కేసులు నమోదయ్యాయి.దీంతో, రాష్ట్రంలో మొత్తం కరోనావైరస్ సోకిన వారి సంఖ్య 87కు చేరింది.ఏపీలో మరో 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య 111కు చేరింది. 24 గంటల్లో 67 కొత్త కేసులు నమోదయ్యాయి.
- మహారాష్ట్రలో 33 కేసులు నమోదయ్యాయి. [77]
- కేరళలో మరో 24 కేసులు నమోదయ్యాయి. [78]
- రాజస్థాన్లోని జైపూర్లోని రామ్గంజ్ ప్రాంతంలో మరో 13 కేసులు నమోదయ్యాయి.
- ఢీల్లీలో ఒకే రోజు 32 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 152కు చేరింది.[79]
ఏప్రిల్ 2:
- అస్సాంలో 3 కేసులు నిర్ధారించబడ్డాయి.[80]
- మహారాష్ట్రలో నాలుగు కేసులు నమోదయ్యాయి[81]
- రాజస్థాన్లో 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
- ఆంధ్రప్రదేశ్లో 21కేసులు నమోదయ్యాయి.[82]
ఏప్రిల్ 3:
- ఢీల్లీలో 93 కేసులు నమోదయ్యాయి.వాటిలో డెబ్బై ఏడు కేసులు తబ్లిఘి జమాత్ వెళ్ళినవారు.[83]
- తెలంగాణలో మరో 75 కేసులు నిర్ధారించబడ్డాయి. [84]
- మహారాష్ట్రలో 67 కేసులు నమోదయ్యాయి.[85]
- మధ్యప్రదేశ్ కేసుల సంఖ్య 47 పెరిగింది.[86]
- రాజస్థాన్లో మరో 46 కేసులు నమోదయ్యాయి.[87]
- ఉత్తర ప్రదేశ్లో 44 కేసులు నమోదయ్యాయి.వాటిలో నలభై రెండు నిజాముద్దీన్ మార్కాజ్ వెళ్ళినవారు.[88]
- ఆంధ్రప్రదేశ్లో మరో 12 కేసులు నమోదయ్యాయి.[89]
- ఉత్తరప్రదేశ్లో 44 కేసులు నమోదయ్యాయి. వాటిలో 42 కేసులు నిజాముద్దీన్ సమావేశానికి హాజరైనవారు.[90]
- కేరళలో 9 కేసులు నమోదయ్యాయి.[91]
ఏప్రిల్ 4:విశాఖపట్నం లో 4 సా కేసులు నమోదయ్యాయి.[92]
మహారాష్ట్రలో 47 కేసులు నమోదయ్యాయి. [93]
అస్సాంలో 1 కేసు నమోదయ్యాయి.[94]
ఉత్తరాఖండ్లో 6 కేసులు నమోదయ్యాయి.[95]
ఏప్రిల్ 5:తమిళనాడులో 86 కేసులు నమోదయ్యాయి.[96]
ఢీల్లీ కేసుల సంఖ్య 58 కీ పెరిగింది.[97]
'ఏప్రిల్ 6:మహారాష్ట్రలో 129 కేసులు నమోదయ్యాయి.[98]
ఆంధ్రప్రదేశ్లో 14 కేసులు నమోదయ్యాయి.విశాఖపట్నం 5, అనంతపురంలో 3, కర్నూలులో 3, గుంటూరులో 2, పశ్చిమ గోదావరిలో 1.[99] పంజాబ్లో 7 కేసులు నమోదయ్యాయి.[100]
ఏప్రిల్ 7:మహారాష్ట్రలో 23 కేసులు నమోదయ్యాయి.[101] కర్ణాటకలో 12 కేసులు నమోదయ్యాయి.[102]రాజస్థాన్లో మూడు కేసులు నమోదయ్యాయి.[103] పంజాబ్ లో 8 కేసులు నమోదయ్యాయి.[104]
ఏప్రిల్ 8 మధ్యప్రదేశ్లో 22 కేసులు నమోదయ్యాయి.[105]ఢిల్లీలో 51 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.[106]గుజరాత్లో 14 నెలల బాలుడి మృతి.
దీనితో గుజరాత్లో మొత్తం కోవిడ్-19 పాజిటివ్ కేసులు 179 చేరింది.కర్ణాటకలో 6 కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్లో 15 కేసులు నమోదయ్యాయి. [107] జమ్మూ కాశ్మీర్లో 14 కేసులు నమోదయ్యాయి. పంజాబ్లో 7 కేసులు నమోదయ్యాయి.[108]
ఏప్రిల్ 9 దేశంలో మరణించిన వారి సంఖ్య 169కి పెరిగింది.[109] మహారాష్ట్రలో 211 కేసులు నమోదయ్యాయి. [110]
ఢీల్లీలో 51 కొత్త కేసులు నమోదయ్యాయి.[111]
ఏప్రిల్ 10 ఒడిశాలో నాలుగు కేసులు నమోదయ్యాయి.[112]రాజస్థాన్లో 26 కేసులు నమోదయ్యాయి.[113]గుజరాత్లో 21 కేసులు నమోదయ్యాయి.[114]బీహార్లో 2 కేసులు నమోదయ్యాయి.[115]కర్ణాటకలో 10 కేసులు నమోదయ్యాయి.[116]శ్రీనగర్లో 8 కేసులు నమోదయ్యాయి.[117]ఆంధ్రప్రదేశ్లో 16 కేసులు నమోదయ్యాయి,గుంటూరులో 7, తూర్పుగోదావరి 5, కర్నూలులో 2, ప్రకాశం జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి.తెలంగాణలోనూ 16 నమోదయ్యాయి
ఏప్రిల్ 11:ఒడిశాలో రెండు కేసులు నమోదయ్యాయి. [118]మహారాష్ట్రలో 92 కేసులు నమోదయ్యాయి.[119] కర్ణాటకలో ఏడు కేసులు నమోదయ్యాయి. [120] గుజరాత్లో 54 కేసులు నమోదయ్యాయి. [121]రాజస్థాన్లో 117 కేసులు నమోదయ్యాయి.[122]హిమాచల్ ప్రదేశ్లో 2 కేసులు నమోదయ్యాయి. [123]మధ్యప్రదేశ్లో 62 కేసులు నమోదయ్యాయి. [124]
ఏప్రిల్ 12 :రాజస్థాన్లో 51 కేసులు నమోదయ్యాయి.[125] ఒడిశాలో 54 కేసులు నమోదయ్యాయి. [126] ముంబైలోని 15 కేసులు నమోదయ్యాయి. [127] గుజరాత్లో 25 కేసులు నమోదయ్యాయి. [128]కేరళలో ఒకే రోజులో 36 మంది కోలుకున్నారు. [129] ముంబైలో 217 కేసులు నమోదయ్యాయి. [130]జమ్మూ కాశ్మీర్లో 21 కేసులు నమోదయ్యాయి. [131]
ఏప్రిల్ 13: రాజస్థాన్లో 11 కేసులు నమోదయ్యాయి. [132] గుజరాత్లో 22 కేసులు నమోదయ్యాయి. [133] కాశ్మీర్లో 25 కేసులు నమోదయ్యాయి.ఆగ్రాలో 30 కేసులు నమోదయ్యాయి.గుజరాత్లో 22 కేసులు నమోదయ్యాయి.ముంబైలోని నాలుగు కేసులు నమోదయ్యాయి.కాశ్మీర్లో 25 కేసులు నమోదయ్యాయి.
ఏప్రిల్ 14 గుజరాత్లో 45 కేసులు నమోదయ్యాయి.ఆంధ్రప్రదేశ్లో 34 కేసులు నమోదయ్యాయి.హర్యానాలో రెండు కేసులు నమోదయ్యాయి. కేరళలో 8 కేసులు నమోదయ్యాయి.ముంబైలో 204 కేసులు నమోదయ్యాయి.రాజస్థాన్లో 71 కేసులు నమోదయ్యాయి.
ఏప్రిల్ 15: కేసుల సంఖ్య భారతదేశంలో 11,000 దాటింది. ముంబైలోని ఐదు కేసులు నమోదయ్యాయి. [134] గుజరాత్లో 56 సానుకూల కేసులు నమోదయ్యాయి. [135]రాజస్థాన్లో 29 కేసులు నమోదయ్యాయి. [136] ఆంధ్రప్రదేశ్లో 19 సానుకూల కేసులు నమోదయ్యాయి. [137]ముంబైలో 183 కేసులు నమోదయ్యాయి. [138] కేరళలో ఒక సానుకూల కేసు మాత్రమే నమోదైంది. [139]కర్ణాటకలో 15 కేసులు నమోదయ్యాయి. [140] తమిళనాడులో 38 కేసులు నమోదయ్యాయి. [141]
ఏప్రిల్ 16: ఆగ్రాలో 19 కేసులు నమోదయ్యాయి. [142] ఆంధ్రప్రదేశ్లో 22 కేసులు నమోదయ్యాయి. [143] బీహార్లో 2 కేసులు నమోదయ్యాయి. [144] తమిళనాడులో 15 కేసులు నమోదయ్యాయి.[145]కర్ణాటకలో 34 కేసులు నమోదయ్యాయి. [146]ముంబైలో 107 కేసులు నమోదయ్యాయి. [147] కేరళలో 7 కేసులు నమోదయ్యాయి. [148] అస్సాంలో 2 కేసులు నమోదయ్యాయి. పంజాబ్లోని 6 కేసులు నమోదయ్యాయి. [149]
ఏప్రిల్ 17: రాజస్థాన్ లో 38 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో 5 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 38 కేసులు నమోదయ్యాయి.[150]
మహారాష్ట్రలో 288 కేసులు నమోదయ్యాయి.[151]తెలంగాణలో 66 కేసులు నమోదయ్యాయి.[152]తమిళనాడులో 56 కేసులు నమోదయ్యాయి.[153]
ఏప్రిల్ 18: 98 కేసులు నమోదయ్యాయి. [154]కర్ణాటకలో 12 కేసులు నమోదయ్యాయి.[155]తమిళనాడులో 49 కేసులు నమోదయ్యాయి. [156]ఉత్తరాఖండ్లో 2 కేసులు నమోదయ్యాయి.[157]
ఏప్రిల్ 19:జార్ఖండ్ లో ఒక కేసు నమోదయ్యింది.మహారాష్ట్ర లో నాగ్పూర్లో 9 కేసులు నమోదయ్యాయి.బీహార్లో ఒక కేసు నమోదైంది.కర్ణాటక లో మైసూరులో 4 కేసులు నమోదయ్యాయి.ఆంధ్ర ప్రదేశ్లో కొత్తగా 44 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలు 26 కేసులు నమోదయ్యాయి. వారిలో దిల్లీ నుంచి వచ్చిన వారే 16 మంది ఉండగా వాళ్లంతా ప్రస్తుతం క్వారంటైన్లోనే ఉన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 647కి చేరింది. 65 మంది డిశ్చార్జ్ కాగా, 17 మంది మరణించారు. ప్రస్తుం 565 మందికి చికిత్స అందిస్తున్నారు.
ఏప్రిల్ 20:మహారాష్ట్ర లో 3 కేసులు నమోదయ్యాయి.జమ్మూ కాశ్మీర్లో 14 కేసులు నమోదయ్యాయి.ఆంధ్రప్రదేశ్ లో 75 కేసులు నమోదయ్యాయి.తెలంగాణలో ఇద్దరు మృతి చెందడంతో మరణాల సంఖ్య 23కి పెరిగింది. పాజిటివ్ కేసుల సంఖ్య 872కి చేరింది.
'ఏప్రిల్ 21:దేశవ్యాప్తంగా 44 మరణాలు సంభవించాయి.మధ్యప్రదేశ్ లో 18 కేసులు నమోదయ్యాయి.రాబరేలిలో 31 కేసులు నమోదయ్యాయి.పశ్చిమ బెంగాల్ 29 కేసులు నమోదయ్యాయి. దీనితో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మొత్తం రాష్ట్రంలో 274 కు చేరుకుంది.మహారాష్ట్ర 12 కేసులు నమోదయ్యాయి.
ఏప్రిల్ 22: రాజస్థాన్లో 64 కేసులు నమోదయ్యాయి, దీంతో రాజస్థాన్ రాష్ట్రంలో లో కేసుల సంఖ్య 1799 కు చేరుకుంది.ఉత్తర ప్రదేశ్ లో మీరట్లో 6 కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్ర లో 9 కేసులు నమోదయ్యాయి.
తమిళనాడులో రాష్ట్రంలో 33 కేసులు నమోదయ్యాయి.కేరళలో 11 కేసులు నమోదయ్యాయి.జమ్మూ కాశ్మీర్ 27 కేసులు నమోదయ్యాయి.తెలంగాణలో 15 కేసులు నమోదయ్యాయి.ఆంధ్రప్రదేశ్ లో 56 కేసులు నమోదయ్యాయి.
ఏప్రిల్ 23: రాజస్థాన్ లో 47 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఉత్తర ప్రదేశ్ లో 13 కేసులు నమోదయ్యాయి.కాన్పూర్లో 2 కేసులు నమోదయ్యాయి.మహారాష్ట్ర లో 25 కేసులు నమోదయ్యాయి.ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 80 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో 893కి చేరింది. కర్నూలు 31, గుంటూరు 18, చిత్తూరు 14, అనంతపురం 6, తూర్పుగోదావరి 6,కృష్ణా 2, ప్రకాశం 2, విశాఖ జిల్లాల్లో 1 కేసు చొప్పునకొత్తగా పాజిటివ్ కేసులు నమోదు.అత్యధికంగా కర్నూలు జిల్లాలో 234 కేసులు, గుంటూరు జిల్లాలో 195 కేసులు ఉన్నాయి.[158]
ఏప్రిల్ 24:రాజస్థాన్ లో కేసులు నమోదయ్యాయి.మహారాష్ట్ర లో ముంబైలోని ధారావి నుండి 6 కేసులు నమోదయ్యాయి.ఉత్తరాఖండ 1 కేసు నమోదైంది.తమిళనాడులో72 కొత్త కేసులు నమోదయ్యాయి,వాటిలో 52 చెన్నైకి చెందినవి.తెలంగాణలో శుక్రవారం 13 కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాలు లేవు. 29 మంది డిశ్చార్జయ్యారు.ఏపీలో కొత్తగా 62 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 955కి చేరింది.కర్నూలు జిల్లాలో 27 మంది పాజటివ్ గా నమోదు కావడంతో ఆ ఒక్క జిల్లాలోనే మొత్తం కేసులు 261కి చేరాయి.
ఏప్రిల్ 25:బీహార్లో 2 కేసులు నమోదయ్యాయి.మహారాష్ట్రలో ముంబైలోని ధారావి నుండి 21 కేసులు నమోదయ్యాయి.కర్ణాటకలో రాష్ట్రంలో 26 కేసులు నమోదయ్యాయి.జార్ఖండ్ రాంచీలో 4 కేసులు నమోదయ్యాయి.ఆంధ్రప్రదేశ్లో వెయ్యి దాటిన కరోనా కేసులు.61 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.జిల్లాల వారీగా చూస్తే కృష్ణా జిల్లాలో గత 24 గంటల్లో 25 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 14 కేసులు నమోదయ్యాయి.జిల్లా వారీగా కేసుల కర్నూలు జిల్లాలో అత్యధికంగా 275 కేసులు నమోదయ్యాయి.ఆ తర్వాత గుంటూరు జిల్లాలో 209 కేసులు నమోదయ్యాయి. కృష్ణాలో 127, చిత్తూరులో 73, కడపలో 55, ప్రకాశంలో 53, అనంతపురంలో 51, పశ్చిమ గోదావరిలో 39, తూర్పు గోదావరిలో 37, విశాఖపట్నంలో 22, శ్రీకాకుళంలో 3 కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
ఏప్రిల్ 26:
- మధ్యప్రదేశ్ లో 91 కేసులు నమోదయ్యాయి.
- బీహార్ ఒక రాష్ట్రంలో 15 కేసులు నమోదయ్యాయి.
- ఉత్తర ప్రదేశ్లో 13 కేసులు నమోదయ్యాయి.
- హర్యానాలో రాష్ట్రంలో 9 కేసులు నమోదయ్యాయి.
- మహారాష్ట్రలో ఈరోజు 440 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు రాష్ట్రంలో కొత్తగా 19 మంది కరోనా రోగులు మృతి చెందారు మహారాష్ట్రలోని ఆస్పత్రుల నుంచి 112 మంది రోగులు కూడా డిశ్చార్జ్ అయ్యారు.
- తెలంగాణలో ఈరోజు కొత్తగా 11 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1001కి చేరింది.కరోనా పాజిటివ్ రోగి, మర్కజ్కు వెళ్లిన వచ్చిన 75 ఏళ్ల వృద్ధుడిని ఈరోజు డిశ్చార్జ్ చేశామని ప్రభుత్వం ప్రకటించింది.ఇప్పటివరకూ 316 మంది డిశ్చార్జ్ అయ్యారు.
- ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 81 కేసులు నమోదయ్యాయి.దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 1097కి చేరింది. ఇప్పటి వరకూ 231 మంది డిశ్చార్జి కాగా.835 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
- తమిళనాడులో కొత్తగా 64 కేసులు నమోదయ్యాయి.తాజాగా నమోదైన కేసులతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,885కి చేరింది.
ఏప్రిల్ 27:
- ఒడిశాలో 5 కేసులు నమోదయ్యాయి.
- బిహార్లో 3 కేసులు నమోదయ్యాయి.
- ఏపీలో 80 కేసులు నమోదయ్యాయి.
ఏప్రిల్ 28:
- రాజస్థాన్లో 102 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నమోదైన కేసుల్లో జైపూర్లో 26, జోధ్పూర్లో 25, కోటాలో 24, అజ్మేర్లో 11, టోంక్లో 8, డోన్పూర్లో 4, బాన్స్వారా, నాగ్పూర్, ఉదయ్పూర్, సికార్లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- ముంబయిలోని ధారవి 42 కొత్త పాజిటివ్ కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయి.
- తమిళనాడులో 121 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2058కి చేరినట్టు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు.
- పశ్చిమబెంగాల్లో 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 522కి చేరినట్టు అధికారులు వెల్లడించారు
- తెలంగాణలో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1009కి పెరిగాయి. ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడి 25 మంది మృతిచెందగా,374మంది కోలుకున్నారు. ఈ రోజు 42మంది డిశ్చార్ చేశారు.
- కేరళలో 4 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 485కి చేరింది.
- రాజస్థాన్లో 7 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2335కి చేరింది.
- కర్ణాటకలో 8 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 520కి పెరిగింది.
- ఏపీలో 82 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,259కి చేరింది
ఏప్రిల్ 29:
- గుజరాత్లో 308 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
- తమిళనాడులో 104 కేసులు నమోదయ్యాయి. నమోదైన కేసుల్లో 94 కేసులు చెన్నై నమోదయ్యాయి.
- తెలంగాణలో కొత్తగా ఇవాళ 7 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1016కు చేరింది. ఇప్పటి వరకు 25 మంది మరణించారు.
- ముంబయిలోని అతిపెద్ద మురికివాడ అయిన ధారవిలో కొత్తగా 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
- కేరళలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
- పశ్చిమబెంగాల్లో 33 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 550కి చేరింది.
- రాజస్థాన్లో 29 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2329కి చేరింది.
- ఒడిశాలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి.
- కర్ణాటకలో 9 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 532కి చేరింది.
- ఆంధ్రప్రదేశ్లో 73 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1332కి చేరింది.
ఏప్రిల్ 30:
- రాజస్థాన్లో 118 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,556కు చేరింది.
- కర్ణాటకలో 22 కేసులు నమోదయ్యాయి. దీంతో కర్ణాటకలో మొత్తం కేసుల సంఖ్య 557కి పెరిగింది
- రాజస్థాన్లో 86 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2524కి చేరాయి.
- మహారాష్ట్రలో పుణె జిల్లాలో 127 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1722కి చేరాయి.
- ఆంధ్రప్రదేశ్లో 71 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1,403కి చేరింది.
మే 1
- తమిళనాడులో 203 కేసులు నమోదయ్యాయి.
- తెలంగాణలో 6 కొత్త కేసులు నమోదయ్యాయి.ఈ రోజు 24మంది డిశ్చార్జి అయ్యారు.
- బిహార్లో 18 కేసులు నమోదయ్యాయి.
- కర్ణాటకలో 11 కొత్త కేసులు నమోదయ్యాయి.
- ఏపీలో కొత్తగా మరో 60 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,463కి చేరింది.
మే 2
- ఆంధ్ర ప్రదేశ్ లో 62 కేసులు నమోదయ్యాయి.
- పంజాబ్ లో 195 కేసులు నమోదయ్యాయి.
- మహారాష్ట్ర లో 11 కేసులు నమోదయ్యాయి.
- హర్యానా రాష్ట్రంలో 47 కేసులు నమోదయ్యాయి.
- ఒడిశా రాష్ట్రంలో 2 కేసులు నమోదయ్యాయి.
- తమిళనాడు రాష్ట్రంలో 231 కేసులు నమోదయ్యాయి.
- రాజస్థాన్ రాష్ట్రంలో కొత్తగా 106 కేసులు నమోదయ్యాయి.
మే 3
- ఆంధ్ర ప్రదేశ్: రాష్ట్రంలో 58 కేసులు నమోదయ్యాయి.
- జమ్మూ ,కాశ్మీర్ లో 35 కేసులు నమోదయ్యాయి.
- కర్ణాటక రాష్ట్రంలో 3 కేసులు నమోదయ్యాయి.
- ఉత్తరాఖండాలో రాష్ట్రంలో 1 కేసులు నమోదయ్యాయి.
- ఒడిశా లో 2 కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి.
- రాజస్థాన్ లో రాష్ట్రంలో 114 కేసులు నమోదయ్యాయి.
మే 4
- ఆంధ్ర ప్రదేశ్: రాష్ట్రంలో 67 కేసులు నమోదయ్యాయి.
- హర్యానా లో 75 కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి.
- పంజాబాలో 132 కేసులు నమోదయ్యాయి.
- తమిళనాడు లో 527 కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి.
- బీహార్ లో 6 కేసులు నమోదయ్యాయి.
- రాజస్థాన్ లో రాష్ట్రంలో 175 కేసులు నమోదయ్యాయి.
మే 5
- కర్ణాటక రాష్ట్రంలో 8 కేసులు నమోదయ్యాయి.
- జార్ఖండ్ రాష్ట్రంలో 4 కేసులు నమోదయ్యాయి.
- రాజస్థాన్ రాష్ట్రంలో 97 కేసులు నమోదయ్యాయి.
- తెలంగాణలో 11 కరోనా కేసులు నమోదయ్యాయి.
మే 6
- ఒడిశా రాష్ట్రంలో 1 కేసు నమోదైంది.
- పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 122 కేసులు నమోదయ్యాయి.
- మహారాష్ట్ర రాష్ట్రంలో 1233 కేసులు, ముంబైలోని ధారావి నుండి 68 కేసులు నమోదయ్యాయి.
- కర్ణాటక రాష్ట్రంలో 20 కేసులు నమోదయ్యాయి.
- జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో 34 కేసులు నమోదయ్యాయి.
- తమిళనాడు రాష్ట్రంలో 771 కేసులు నమోదయ్యాయి.
- రాజస్థాన్ రాష్ట్రంలో 159 కేసులు నమోదయ్యాయి.
మే 7
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 56 కేసులు నమోదయ్యాయి.
- కర్ణాటక రాష్ట్రంలో 8 కేసులు నమోదయ్యాయి.
- జార్ఖండ్ రాష్ట్రంలో 5 కేసులు నమోదయ్యాయి.
- హర్యానా రాష్ట్రంలో 31 కేసులు నమోదయ్యాయి.
- తమిళనాడు రాష్ట్రంలో 580 కేసులు నమోదయ్యాయి.
- కర్ణాటక రాష్ట్రంలో 12 కేసులు నమోదయ్యాయి.
- మహారాష్ట్రలో రాష్ట్రంలో 1,216 కేసులు నమోదయ్యాయి. అందులో 250 పోలీసు కేసులు ముంబై నగరంలో నమోదయ్యాయి.
- పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 92 కేసులు నమోదయ్యాయి
- రాజస్థాన్ రాష్ట్రంలో 110 కేసులు నమోదయ్యాయి.
మే 8
- ఒడిశా రాష్ట్రంలో 26 కేసులు నమోదయ్యాయి.
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 54 కేసులు నమోదయ్యాయి.
- తమిళనాడు రాష్ట్రంలో 600 కేసులు నమోదయ్యాయి.
- జమ్మూ, కాశ్మీర్ 30 కేసులు నమోదయ్యాయి.
- పంజాబ్ రాష్ట్రంలో 87 కేసులు నమోదయ్యాయి.
ఉత్తరాఖండ రాష్ట్రంలో 2 కేసులు నమోదయ్యాయి.
- పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 130 కేసులు నమోదయ్యాయి.
రాజస్థాన్ రాష్ట్రంలో 152 కేసులు నమోదయ్యాయి.
మే 9
- ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 4 కేసులు నమోదయ్యాయి.
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 43 కేసులు నమోదయ్యాయి.
- చండీగ నగరంలో 23 కేసులు నమోదయ్యాయి.
- పంజాబ్ రాష్ట్రంలో 31 కేసులు నమోదయ్యాయి.
- ముంబైలోని ధారావి లో 25 కేసులు నమోదయ్యాయి.
- కర్ణాటక రాష్ట్రంలో 41 కేసులు నమోదయ్యాయి.
- గుజరాత్ రాష్ట్రంలో 394 కేసులు నమోదయ్యాయి.
- తమిళనాడు రాష్ట్రంలో 526 కేసులు నమోదయ్యాయి.
- రాజస్థాన్ రాష్ట్రంలో 129 కేసులు నమోదయ్యాయి.
మే 10
- హర్యానా రాష్ట్రంలో 20 కేసులు నమోదయ్యాయి.
- కర్ణాటక రాష్ట్రంలో 53 కేసులు నమోదయ్యాయి.
- తమిళనాడు రాష్ట్రంలో 669 కేసులు నమోదయ్యాయి.
- ముంబైలోని ధారావి లో 26 కేసులు నమోదయ్యాయి.
- ఒడిశా రాష్ట్రంలో 23 కేసులు నమోదయ్యాయి.
- ఢీల్లీలో రాష్ట్రంలో 224 కేసులు నమోదయ్యాయి.
- ఆంధ్ర ప్రదేశ్ లో 43 కేసులు నమోదయ్యాయి.
- ఉత్తర ప్రదేశ్ లో 84 కేసులు నమోదయ్యాయి.
- రాజస్థాన్ లో 106 కేసులు నమోదయ్యాయి.
మే 11
- బీహార్ రాష్ట్రంలో 11 కేసులు నమోదయ్యాయి.
- కర్ణాటక రాష్ట్రంలో 14 కేసులు నమోదయ్యాయి.
- పంజాబ్ రాష్ట్రంలో 54 కేసులు నమోదయ్యాయి.
- జమ్మూ, కాశ్మీర్ లో 18 కేసులు నమోదయ్యాయి.
- ఢీల్లీలో 310 కేసులు నమోదయ్యాయి.
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 38 కేసులు నమోదయ్యాయి.
- రాజస్థాన్ రాష్ట్రంలో 174 కేసులు నమోదయ్యాయి.
మే 12
మే 13
- ఉత్తరాఖండ్లో 1 కేసు నమోదైంది.
- మహారాష్ట్రలో 1,495 కొత్త కేసులు నమోదయ్యాయి.
- గుజరాత్లో 364 కరోనా పాజిటివ్ కేసులు గుర్తించారు.
- మధ్యప్రదేశ్లో 187 కొత్త కేసులు నమోదయ్యాయి.
- చండీగఢ్లో 2 కేసులే నమోదయ్యాయి.
- జమ్ము,కశ్మీర్లో 37 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
- అసోంలో 15 కరోనా కేసులు నమోదయ్యాయి.
- ఝార్ఖండ్లో 2 కేసులు నమోదయ్యాయి.
- తెలంగాణలో 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
- తమిళనాడులో 509 కరోనా కేసులు నమోదయ్యాయి.
- ఆంధ్రప్రదేశ్లో 48 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
మే 14
- ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 3 కేసులు నమోదయ్యాయి.
- ఢీల్లీ లో 472 కేసులు నమోదయ్యాయి.
- ఆంధ్ర ప్రదేశ్ లో 68 కేసులు నమోదయ్యాయి.
- కర్ణాటక రాష్ట్రంలో 22 కేసులు నమోదయ్యాయి.
- పంజాబ్ లో 11 కేసులు నమోదయ్యాయి.
- జమ్మూ,కాశ్మీర్ రాష్ట్రంలో 12 కేసులు నమోదయ్యాయి.
- తమిళనాడు రాష్ట్రంలో 447 కేసులు నమోదయ్యాయి.
- పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 87 కేసులు నమోదయ్యాయి.
- రాజస్థాన్ రాష్ట్రంలో 206 కేసులు నమోదయ్యాయి.
మే 15
- రాజస్థాన్ రాష్ట్రంలో 213 కేసులు నమోదయ్యాయి.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 57 కేసులు నమోదయ్యాయి.
- ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో 43 కేసులు నమోదయ్యాయి.
- కేరళ రాష్ట్రంలో 16 కేసులు నమోదయ్యాయి.
- కర్ణాటక రాష్ట్రంలో 69 కేసులు నమోదయ్యాయి.
జార్ఖండ్ రాష్ట్రంలో 2 కేసులు నమోదయ్యాయి.
- మహారాష్ట్రలో 1576 కేసులు నమోదయ్యాయి.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 84 కేసులు నమోదయ్యాయి.
- పంజాబ్ లో 13 కేసులు నమోదయ్యాయి.
మే 16
- ఢీల్లీ రాష్ట్రంలో 438 కేసులు నమోదయ్యాయి.
- బీహార్ రాష్ట్రంలో 46 కేసులు నమోదయ్యాయి.
- తమిళనాడు రాష్ట్రంలో 447 కేసులు నమోదయ్యాయి.
- కేరళ రాష్ట్రంలో 87 కేసులు నమోదయ్యాయి.
- కర్ణాటక రాష్ట్రంలో 36 కేసులు నమోదయ్యాయి.
- పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 115 కేసులు నమోదయ్యాయి.
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 102 కేసులు నమోదయ్యాయి.
- ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో 155 కేసులు నమోదయ్యాయి.
- ముంబై నగరంలో మహారాష్ట్రలో 884 కేసులు నమోదయ్యాయి.
- జమ్మూ కాశ్మీర్ లో 108 కేసులు నమోదయ్యాయి.
- గుజరాత్ రాష్ట్రంలో 1057 కేసులు నమోదయ్యాయి.
- రాజస్థాన్ రాష్ట్రంలో 213 కేసులు నమోదయ్యాయి.వీరిలో 119 మంది జైపూర్ జిల్లా జైలు నుండి ఖైదీలు ఉన్నారు.
మే 17
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 25 కేసులు నమోదయ్యాయి.
- కర్ణాటక రాష్ట్రంలో 54 కేసులు నమోదయ్యాయి.
- తమిళనాడు రాష్ట్రంలో 639 కేసులు నమోదయ్యాయి.
- పంజాబ్ రాష్ట్రంలో 18 కేసులు నమోదయ్యాయి.
- బీహార్ రాష్ట్రంలో 58 కేసులు నమోదయ్యాయి.
- కేరళ రాష్ట్రంలో 14 కేసులు నమోదయ్యాయి.
- హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 2 కేసులు నమోదయ్యాయి.
- మహారాష్ట్రలో రాష్ట్రంలో 2347 కేసులు నమోదయ్యాయి.
జమ్మూ కాశ్మీర్ లో 62 కేసులు నమోదయ్యాయి.
- రాజస్థాన్ రాష్ట్రంలో 242 కేసులు నమోదయ్యాయి.
మే 18
- ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 1 కేసు నమోదైంది.
- బీహార్ రాష్ట్రంలో 37 కేసులు నమోదయ్యాయి.
- హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 5 కేసులు నమోదయ్యాయి.
- కర్ణాటక రాష్ట్రంలో 99 కేసులు నమోదయ్యాయి.
- కేరళ రాష్ట్రంలో 29 కేసులు నమోదయ్యాయి.
- అస్సాం రాష్ట్రంలో 2 కేసులు నమోదయ్యాయి.
- తమిళనాడు రాష్ట్రంలో 536 కేసులు నమోదయ్యాయి.
- పంజాబ్ రాష్ట్రంలో 16 కేసులు నమోదయ్యాయి.
- ఢీల్లీ లో 299 కేసులు నమోదయ్యాయి.
- గుజరాత్ రాష్ట్రంలో 366 కేసులు నమోదయ్యాయి.
- ఒడిశా రాష్ట్రంలో 48 కేసులు నమోదయ్యాయి.
- రాజస్థాన్ రాష్ట్రంలో 305 కేసులు నమోదయ్యాయి.
- మహారాష్ట్రలో రాష్ట్రంలో 2033 కేసులు నమోదయ్యాయి.
మే 19
- కర్ణాటక రాష్ట్రంలో 127 కేసులు నమోదయ్యాయి.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 57 కేసులు నమోదయ్యాయి.
- ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 57 కేసులు నమోదయ్యాయి.
- హిమాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో 10 కేసులు నమోదయ్యాయి.
- కేరళ రాష్ట్రంలో 12 కేసులు నమోదయ్యాయి.
- బీహార్ రాష్ట్రంలో 53 కేసులు నమోదయ్యాయి.
- ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 8 కేసులు నమోదయ్యాయి.
- అస్సాం రాష్ట్రంలో 13 కేసులు నమోదయ్యాయి.
- గుజరాత్ రాష్ట్రంలో 395 కేసులు నమోదయ్యాయి.
- తమిళనాడు రాష్ట్రంలో 601 కేసులు నమోదయ్యాయి.
- జమ్మూ కాశ్మీర్ లో 28 కేసులు నమోదయ్యాయి.
- పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 136 కేసులు నమోదయ్యాయి.
- పంజాబ్ రాష్ట్రంలో 22 కేసులు నమోదయ్యాయి.
- రాజస్థాన్లో రాష్ట్రంలో 338 కేసులు నమోదయ్యాయి.
- మహారాష్ట్రలో రాష్ట్రంలో 2127 కేసులు నమోదయ్యాయి.
మే 20
- ఢీల్లీ లో 534 కేసులు నమోదయ్యాయి.
- ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 18 కేసులు నమోదయ్యాయి.
- కర్ణాటక రాష్ట్రంలో 67 కేసులు నమోదయ్యాయి.
- కేరళ రాష్ట్రంలో 24 కేసులు నమోదయ్యాయి.
- గుజరాత్ రాష్ట్రంలో 398 కేసులు నమోదయ్యాయి.
- అస్సాం రాష్ట్రంలో 13 కేసులు నమోదయ్యాయి.
- పంజాబ్ రాష్ట్రంలో 3 కేసులు నమోదయ్యాయి.
- తమిళనాడు రాష్ట్రంలో 743 కేసులు నమోదయ్యాయి.
- పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 142 కేసులు నమోదయ్యాయి.
- మహారాష్ట్ర రాష్ట్రంలో 2250 కేసులు నమోదయ్యాయి.
- జమ్మూ కాశ్మీర్ లో 73 కేసులు నమోదయ్యాయి.
21 మే
- ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 10 కేసులు నమోదయ్యాయి.
- బీహార్ రాష్ట్రంలో 96 కేసులు నమోదయ్యాయి.
- తమిళనాడు రాష్ట్రంలో 776 కేసులు నమోదయ్యాయి.
- పంజాబ్ రాష్ట్రంలో 23 కేసులు నమోదయ్యాయి.
- కర్ణాటక రాష్ట్రంలో 143 కేసులు నమోదయ్యాయి.
- ఢీల్లీ 571 కేసులు నమోదయ్యాయి.
- గుజరాత్ రాష్ట్రంలో 371 కేసులు నమోదయ్యాయి.
- మహారాష్ట్ర రాష్ట్రంలో 2345 కేసులు నమోదయ్యాయి.
- రాజస్థాన్ రాష్ట్రంలో 212 కేసులు నమోదయ్యాయి.
మే 22
- ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 5 కేసులు నమోదయ్యాయి.
- చతిస్గడ్ రాష్ట్రంలో 16 కేసులు నమోదయ్యాయి.
- తమిళనాడు రాష్ట్రంలో 786 కేసులు నమోదయ్యాయి.
- అస్సాం రాష్ట్రంలో 12 కేసులు నమోదయ్యాయి.
- బీహార్ రాష్ట్రంలో 118 కేసులు నమోదయ్యాయి.
- కేరళ రాష్ట్రంలో 42 కేసులు నమోదయ్యాయి.
- కర్ణాటక రాష్ట్రంలో 138 కేసులు నమోదయ్యాయి.
- గుజరాత్ రాష్ట్రంలో 363 కేసులు నమోదయ్యాయి.
- మహారాష్ట్ర రాష్ట్రంలో 2940 కేసులు నమోదయ్యాయి.
- రాజస్థాన్ రాష్ట్రంలో 267 కేసులు నమోదయ్యాయి.
మే 23
- ఢీల్లీ లో 591 కేసులు నమోదయ్యాయి.
- అస్సాం రాష్ట్రంలో 53 కేసులు నమోదయ్యాయి.
- తమిళనాడు రాష్ట్రంలో 710 కేసులు నమోదయ్యాయి.
- కర్ణాటక రాష్ట్రంలో 262 కేసులు నమోదయ్యాయి.
- పంజాబ్ రాష్ట్రంలో 16 కేసులు నమోదయ్యాయి.
- మహారాష్ట్ర రాష్ట్రంలో 2608 కేసులు నమోదయ్యాయి.
- రాజస్థాన్ రాష్ట్రంలో 248 కేసులు నమోదయ్యాయి.
మే 24
- ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 53 కేసులు నమోదయ్యాయి.
- హర్యానా రాష్ట్రంలో 21 కేసులు నమోదయ్యాయి.
- తమిళనాడు రాష్ట్రంలో 765 కేసులు నమోదయ్యాయి.
- అస్సాం రాష్ట్రంలో 4 కేసులు నమోదయ్యాయి.
- మహారాష్ట్ర రాష్ట్రంలో 3041 కేసులు నమోదయ్యాయి.
మే 25
- అసోంలో ఈ రోజు 2 కొత్త కేసులు నమోదయ్యాయి.
- కేరళ లో 53 కేసులు నమోదయ్యాయి.
- ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 25 కేసులు నమోదయ్యాయి.
- కర్ణాటక రాష్ట్రంలో 69 కేసులు నమోదయ్యాయి.
- తమిళనాడు రాష్ట్రంలో 805 కేసులు నమోదయ్యాయి.
- పంజాబ్ రాష్ట్రంలో 21 కేసులు నమోదయ్యాయి.
- గుజరాత్ లో 405 కేసులు నమోదయ్యాయి.
- మహారాష్ట్ర రాష్ట్రంలో 2436 కేసులు నమోదయ్యాయి.
- ఢిల్లీలో 635 కేసులు నమోదయ్యాయి.
- రాజస్థాన్ రాష్ట్రంలో 272 కేసులు నమోదయ్యాయి.
మే 26
- కేరళ రాష్ట్రంలో 67 కేసులు నమోదయ్యాయి.
- ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 51 కేసులు నమోదయ్యాయి.
- పంజాబ్ రాష్ట్రంలో 25 కేసులు నమోదయ్యాయి.
- తమిళనాడు రాష్ట్రంలో 646 కేసులు నమోదయ్యాయి.
- పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 193 కేసులు నమోదయ్యాయి.
- మహారాష్ట్ర లో 2091 కేసులు నమోదయ్యాయి.
- రాజస్థాన్ రాష్ట్రంలో 236 కేసులు నమోదయ్యాయి.
మే 27
- అస్సాం రాష్ట్రంలో 18 కేసులు నమోదయ్యాయి.
- ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 38 కేసులు నమోదయ్యాయి.
- తమిళనాడు రాష్ట్రంలో 817 కేసులు నమోదయ్యాయి.
- కర్ణాటక రాష్ట్రంలో 122 కేసులు నమోదయ్యాయి.
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 68 కేసులు నమోదయ్యాయి.
- మహారాష్ట్ర రాష్ట్రంలో 2190 కేసులు నమోదయ్యాయి.
- రాజస్థాన్ రాష్ట్రంలో 280 కేసులు నమోదయ్యాయి.
మే 28
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 54 కేసులు నమోదయ్యాయి.
- ఒడిశా: రాష్ట్రంలో 67 కేసులు నమోదయ్యాయి.
- పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 344 కేసులు నమోదయ్యాయి.
- తమిళనాడు రాష్ట్రంలో 827 కేసులు నమోదయ్యాయి.
- కర్ణాటక రాష్ట్రంలో 115 కేసులు నమోదయ్యాయి.
రాజస్థాన్ రాష్ట్రంలో 251 కేసులు నమోదయ్యాయి.
మే 29
- ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 102 కేసులు నమోదయ్యాయి.
- కర్ణాటక రాష్ట్రంలో 248 కేసులు నమోదయ్యాయి.
- తమిళనాడు రాష్ట్రంలో 874 కేసులు నమోదయ్యాయి.
- జమ్మూ ,కాశ్మీర్ 128 కేసులు నమోదయ్యాయి.
- మహారాష్ట్రలో రాష్ట్రంలో 2682 కేసులు నమోదయ్యాయి.
- రాజస్థాన్ లో 298 కేసులు నమోదయ్యాయి.
మే 30
- బీహార్ రాష్ట్రంలో 150 కేసులు నమోదయ్యాయి.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 131 కేసులు నమోదయ్యాయి.
- హర్యానా రాష్ట్రంలో 202 కేసులు నమోదయ్యాయి.
- కర్ణాటక రాష్ట్రంలో 141 కేసులు నమోదయ్యాయి.
- తమిళనాడు రాష్ట్రంలో 856 కేసులు నమోదయ్యాయి.
- గుజరాత్ రాష్ట్రంలో 412 కేసులు నమోదయ్యాయి.
- ఢిల్లీ లో 1163 కేసులు నమోదయ్యాయి.
- మహారాష్ట్రలో 2940 కేసులు నమోదయ్యాయి.
- రాజస్థాన్ రాష్ట్రంలో 252 కేసులు నమోదయ్యాయి.
- తెలంగాణలో 74 కేసులు నమోదయ్యాయి.