బటుకేశ్వర్ దత్
భారతీయ విప్లవకారుడు / From Wikipedia, the free encyclopedia
బటుకేశ్వర దత్, 1900ల ప్రాంతంలో భారత స్వాతంత్ర్య సమరయోధుడు.[2] అతను భగత్ సింగ్ తో పాటు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 1929 ఏప్రిల్ 8 న బాంబు దాడిచేసిన వ్యక్తిగా సుపరిచితుడు. ఆ తర్వాత అతను అరెస్టు అయ్యాడు. జీవిత ఖైదును అనుభవించాడు. అతను జైలులో రాజకీయ ఖైదీల సౌకర్యాలు, హక్కుల విషయంలో చారిత్రాత్మకమైన సత్యాగ్రహాన్ని నిర్వహించాడు. [3] అతను హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ కు సభ్యుడుగా ఉన్నాడు.
త్వరిత వాస్తవాలు బటుకేశ్వర్ దత్, జననం ...
బటుకేశ్వర్ దత్ | |
---|---|
జననం | (1910-11-18)1910 నవంబరు 18 |
మరణం | 1965 జూలై 20(1965-07-20) (వయసు 54) |
జాతీయత | భారతీయుడు |
హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్, నౌజవాన్ భారత్ సభ | |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | స్వాతంత్ర్య సమర యోధుడు |
మూసివేయి