ప్రవీణ్ సూద్
From Wikipedia, the free encyclopedia
ప్రవీణ్ సూద్ కర్ణాటక కేడర్కు చెందిన 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఇతను ప్రస్తుతం కర్ణాటక డైరెక్టర్ జనరల్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు.[1] ఇతను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కు కొత్త డైరెక్టర్గా నియమించబడ్డాడు.[2] ప్రవీణ్ 25 మే 2023న సీబీఐ కొత్త డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించాడు.[3] ఇతను ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నాడు. సుబోధ్ జైస్వాల్ తర్వాత దేశంలో ఇతను అత్యంత సీనియర్ ఐపీఎస్ అధికారి.
త్వరిత వాస్తవాలు ప్రవీణ్ సూద్, జననం ...
ప్రవీణ్ సూద్ | |
---|---|
జననం | (1964-05-22) 1964 మే 22 (వయసు 59) కాంగ్రా, హిమాచల్ ప్రదేశ్ |
జాతీయత | భారతదేశం |
విద్య | ఎలక్ట్రిల్ ఇంజనీరింగ్ (ఐఐటీ-ఢిల్లీ) ఎంబీఏ |
వృత్తి | డైరెక్టర్ జనరల్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ |
కర్ణాటక పోలీస్ | |
పురస్కారాలు | ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఉత్తమ సేవలకు గాను, 2011 |
మూసివేయి