పూనా ఒడంబడిక
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు మహాత్మా గాంధీ మధ్య ఒప్పందం / From Wikipedia, the free encyclopedia
భారతదేశంలో అణగారిన వర్గాల కొరకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనపై కాంగ్రెసు నాయకుల్లో తలెత్తిన భేదాభిప్రాయాలను తొలగిస్తూ వారి మధ్య కుదిరిన ఒప్పందమే పూనా ఒప్పందం (పూనా ఒడంబడిక). 1932 సెప్టెంబర్ 24 న మహారాష్ట్ర లోని పూనా పట్టణంలో (ఇప్పటి పుణె) లో ఈ ఒప్పందం కుదిరింది.
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |