పూజా గోర్
From Wikipedia, the free encyclopedia
పూజా గోర్ (జననం 1 జూన్ 1991)[2] భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటి. ఆమె మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞలో ప్రతిజ్ఞ పాత్రలో నటనకుగాను మంచి పేరు తెచ్చుకుంది . పూజా గోర్ 2014లో ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 5 అనే రియాలిటీ షోలో పాల్గొంది.