నీలగిరి పర్వత రైల్వే
From Wikipedia, the free encyclopedia
నీలగిరి మౌంటైన్ రైల్వే (NMR) తమిళనాడు లోని నీలగిరి కొండల్లో ఉన్న రైలు మార్గం. దీన్ని బ్రిటిషు వారు 1908 లో వేసారు. [1] దీన్ని దక్షిణ రైల్వే నిర్వహిస్తోంది. [2] భారతదేసం లోని ఏకైక ర్యాక్ రైల్వే.
త్వరిత వాస్తవాలు నీలగిరి పర్వత రైల్వే, Terminus ...
నీలగిరి పర్వత రైల్వే | |||||
---|---|---|---|---|---|
కెట్టి స్టేషను | |||||
Terminus | ఊటీ | ||||
Preserved operations | |||||
Owned by | దక్షిణ రైల్వే | ||||
Operated by | సేలం డివిజను | ||||
Stations | 13 | ||||
Length | 46 km | ||||
Preserved gauge | 1,000 mm (3 ft 3+3⁄8 in) | ||||
Preserved rack system | Abt rack system | ||||
Commercial history | |||||
Opened | 1908 | ||||
Preservation history | |||||
Headquarters | మెట్టుపాళయం | ||||
UNESCO World Heritage Site | |||||
Part of | Mountain Railways of India | ||||
Criteria | Cultural: (ii)(iv) | ||||
సూచనలు | 944ter-002 | ||||
శాసనం | 1999 (23rd సెషన్ ) | ||||
విస్తరణ | 2005, 2008 | ||||
ప్రాంతం | 4.59 హె. (11.3 ఎకరం) | ||||
Buffer zone | 500 హె. (1,200 ఎకరం) | ||||
భౌగోళిక నిర్దేశకాలు | 11°30′37″N 76°55′54″E | ||||
|
మూసివేయి
ఈ రైల్వే దాని ఆవిరి లోకోమోటివ్లపై ఆధారపడుతుంది. NMR కూనూర్, ఉదగమండలం మధ్య సెక్షన్లో డీజిల్ లోకోమోటివ్లకు మారింది. స్థానిక ప్రజలు, సందర్శకులు ఈ విభాగంలో ఆవిరి లోకోమోటివ్లకు తిరిగి ప్రవేశపెట్టాలని కోరారు. [3]