నాథూరామ్ గాడ్సే
మహాత్మా గాంధీ ని హతమార్చిన హంతకుడు / From Wikipedia, the free encyclopedia
నాథూరామ్ గాడ్సే (మే 19, 1910 - నవంబరు 15, 1949) గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు. గాంధీని హత్య చేసిన వ్యక్తిగా అతను ప్రసిద్ధి పొందాడు. ఇతను మహారాష్ట్రలోని పూనే జిల్లా బారామతి పట్టణంలో జన్మించాడు. ఇతని తల్లి పేరు లక్ష్మి, తండ్రి పేరు వినాయక్ వామన్ రావు గాడ్సే. [1] ఇతను మొదట్లో గాంధీని అభిమానించేవాడు. తరువాత గాంధేయవాదం నుండి విడిపోయిడు. 1948లో పూనా నుండి ప్రచురించబడిన హిందు మహాసభ వారి హిందూ రాష్ట్ర అనే వారపత్రికకు సంపాదకుడుగా పనిచేసాడు.
త్వరిత వాస్తవాలు నాథూరామ్ గాడ్సే, జననం ...
నాథూరామ్ గాడ్సే | |
---|---|
జననం | (1910-05-19)1910 మే 19 |
మరణం | 1949 నవంబరు 15(1949-11-15) (వయసు 39) |
మరణ కారణం | ఉరితీత |
జాతీయత | భారతీయుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | మహాత్మా గాంధీ హత్య |
మూసివేయి