తిరువిడందై
From Wikipedia, the free encyclopedia
తిరువిడందై (తమిళం: திருவிடந்தை; ఆంగ్లం: Thiruvidandai) (నిత్య కల్యాణ పెరుమాళ్ దేవాలయం) 108 వైష్ణవ దివ్య దేశాలలో 62-వ ది.[1] ఇది చెన్నపట్నం లోని తిరువాన్మియూరుకి దక్షిణంగా 19 కి. మి. దూరంలో, చెన్నపట్నం నుండి పుదుచ్చేరి వెళ్ళు తూర్పు తీర మార్గము (ఈస్టు కోస్టు రోడ్డు) పై కోవళం బస్సు స్టేషను నుండి 3 కి. మి దూరములో ఉంది.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
త్వరిత వాస్తవాలు నిత్య కళ్యాణ పెరుమాళ్, భౌగోళికాంశాలు : ...
నిత్య కళ్యాణ పెరుమాళ్ | |
---|---|
స్థానం తమిళనాడు | |
భౌగోళికాంశాలు : | 13.05°N 80.27°E / 13.05; 80.27 |
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
రాష్ట్రం: | తమిళనాడు |
ప్రదేశం: | తమిళనాడు, భారత దేశము |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | నిత్యకల్యాణర్, శ్రీ లక్ష్మీ వరాహస్వామి |
ప్రధాన దేవత: | కోమలవల్లి నచ్చియార్ |
దిశ, స్థానం: | తూర్పుముఖము |
పుష్కరిణి: | కళ్యాణ తీర్థం |
విమానం: | కళ్యాణ విమానం |
కవులు: | తిరుమంగై ఆళ్వార్ |
ప్రత్యక్షం: | మార్కండేయ మహర్షి |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | ద్రావిడ నిర్మాణం |
మూసివేయి