తారారాణి శ్రీవాస్తవ
భారతీయ స్వాతంత్ర సమరయోధురాలు / From Wikipedia, the free encyclopedia
తారారాణి శ్రీవాస్తవ భారత స్వాతంత్ర్యసమరయోధురాలు. ఆమె మహాత్మా గాంధీ నిర్వహించిన క్విట్ ఇండియా ఉద్యమంలో భాగస్వామి. [1][2] ఆమె తన భర్త ఫూలేందు బాబుతో పాటు బీహార్ లోని సరద్ జిల్లాలో నివసించేది. [3] 1942 లో ఆమె తన భర్తతో కలసి బీహార్ లోని "సివాన్" లో పోలీసు స్టేషను వైపు ఉద్యమాన్ని నడిపించింది. పోలీసుల కాల్పులలో ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ఆమె ఏదేమైనా ఆమె మార్చ్ ను కొనసాగించింది. తిరిగి వచ్చిన తరువాత తన భర్త మరణించినట్లు గుర్తించింది. ఆమె భారత స్వాతంత్ర్యం తరువాత ఐదు సంవత్సరాల వరకు కూడా ఉద్యమాలలో భాగంగా ఉంది.
త్వరిత వాస్తవాలు తారారాణి శ్రీవాస్తవ, జననం ...
తారారాణి శ్రీవాస్తవ | |
---|---|
జననం | బీహార్, భారతదేశం |
జాతీయత | భారతీయులు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమంలో సభ్యులు. |
జీవిత భాగస్వామి | ఫూలేందు బాబు |
మూసివేయి