డెస్మండ్ టుటు
From Wikipedia, the free encyclopedia
డెస్మండ్ టుటు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, బిషప్, దక్షిణాఫ్రికాలో జాతి వివక్షపై పోరాటం చేసిన హక్కుల కార్యకర్త. డెస్మండ్ టుటు దక్షిణాఫ్రికాలో 1948 నుంచి 1991 వరకు దేశంలో మైనారిటీలైన శ్వేతజాతి ప్రజల వర్ణ వివక్షా విధానాలపై పోరాటాలు చేశాడు. ఆయన చేసిన పోరాటానికి గాను ఆయనకు 1984లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నాడు. ఆయన 2006 అక్టోబరులో మహాత్ముని 125వ జయంతి సందర్భంగా గాంధీ శాంతి బహుమతి భారత ప్రభుత్వం అవార్డును అందుకున్నాడు.
త్వరిత వాస్తవాలు డెస్మండ్ టుటు, జననం ...
మూసివేయి