జైన మతం
From Wikipedia, the free encyclopedia
జైన మతం సాంప్రదాయికంగా జైన ధర్మ (जैन धर्म) , అని పిలువబడుతుంది. ఈ మతం kreesthu.పూ. 9వ శతాబ్దంలో పుట్టింది.[1][2]ఈ మత స్థాపకుడు మొదటి తీర్థంకరుడు అయిన వృషభనాథుడు.[3] 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. 24వ తీర్థంకరుడు వర్థమాన మహావీరుడు.[4]భారతదేశంలో జైనులు ఒక చిన్న సమూహం. వీరి జనాభా దాదాపు 42 లక్షలు ఉంటుంది.[5] జైన మతం శ్రమణ మతమని కూడా అంటారు.
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |