జాబాలి తీర్థం
From Wikipedia, the free encyclopedia
జాబాలి మహర్షి కోరిక మేరకు స్వయంభువుగా వెలసిన పరమ పవిత్ర దివ్య క్షేత్రం జాబాలి.[1] జాబాలి మహర్షి తిరుమల అనే పవిత్ర ప్రదేశంలో నివసించి, తపస్సు సాధన చేశాడు. ప్రస్తుతంతిరుపతి సమీపంలోని ప్రదేశానికి "జాబాలి తీర్థం" [2] అని పిలుస్తారు.