జయచామరాజేంద్ర వడియార్
From Wikipedia, the free encyclopedia
జయచామరాజేంద్ర వడియార్ (18 జూలై 1919 - 23 సెప్టెంబర్ 1974) 1940 నుండి 1950 వరకు మైసూరు రాజ్యానికి మహారాజుగా ఉన్నారు. తరువాత మైసూరు మఱియు మద్రాసు రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశారు.
త్వరిత వాస్తవాలు జయచామరాజేంద్ర వడియార్, 25వ మైసూర్ మహారాజు ...
జయచామరాజేంద్ర వడియార్ | |
---|---|
25వ మైసూర్ మహారాజు | |
పరిపాలన | 3 ఆగష్టు - 25 జనవరి 1950 |
Coronation | సెప్టెంబరు 8, 1940 (మైసూర్ ప్యాలస్) |
పూర్వాధికారి | మేనమామ కృష్ణరాజ వడియార్ IV |
ఉత్తరాధికారి | (రాజ భరణం) కొడుకు శ్రీకంఠదత్త నరసింహరాజా వడియార్ |
జననం | జూలై 18 1919 మైసూరు |
మరణం | 23 సెప్టెంబరు 1974 బెంగుళూరు |
Spouse | త్రిపుర సుందరి అమ్మని |
తండ్రి | కంఠీరవ నరసింహరాజ వడియార్ |
తల్లి | యువరాణి కెంపు చెలివరాజ అమ్మని |
మతం | హిందువు |
మూసివేయి