జనపదాలు
From Wikipedia, the free encyclopedia
భారత ఉపఖండంలోని వేద కాలం నాటి రాజ్యాలు, గణతంత్రాలు (గణపదం), రాజ్యాలు (సామరాజ్యం) జనపదాలుగా పిలువబడ్డాయి. (ఐపిఎ-సా). వేద కాలం కాంస్య యుగం చివరి నుండి ఇనుప యుగం వరకు కొనసాగింది: క్రీ.పూ 1500 నుండి క్రీస్తుపూర్వం 6 వ శతాబ్దం వరకు. పదహారు మహాజనపదాలు ("గొప్ప జనపదాలు") పెరగడంతో వాటిని చాలా వరకు బలవంతులైన పొరుగువారు విలీనం చేసుకున్నప్పటికీ వీటిలో కొన్ని స్వతంత్రంగా వ్యవహరించాయి.
|
|