జగత్సింగ్పూర్
ఒడిశా రాష్ట్రం జగత్సింగ్పూర్ జిల్లా ముఖ్యపట్టణం / From Wikipedia, the free encyclopedia
జగత్సింగ్పూర్ ఒడిషా రాష్ట్రంలోని జగత్సింగ్పూర్ జిల్లాలో ఉన్న పట్టణం. ఇది జగత్సింగ్పూర్ జిల్లాకు ప్రధాన కార్యాలయం కూడా. ఇది 1993 ఏప్రిల్ 1 న ఈ జిల్లా ఏర్పడింది. గతంలో ఇది కటక్ జిల్లాలో ఒక ఉపవిభాగంగా ఉండేది. పారాదీప్ పోర్ట్, చమురు శుద్ధి కర్మాగారం, ఎరువుల కర్మాగారం జగత్సింగ్పూర్ జిల్లాలో ఉన్నాయి. దేవి, అలకా, బిలుఖై, కుసుమి, హన్సువా, కువాన్రియా, లునిఝరా నదులు ఈ జిల్లాలో ప్రవహిస్తున్నాయి