From Wikipedia, the free encyclopedia
చిర్రి బాలరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో పోలవరం నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1][2]
చిర్రి బాలరాజు | |||
ఎమ్మెల్యే | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 - ప్రస్తుతం | |||
ముందు | తెల్లం బాలరాజు | ||
---|---|---|---|
నియోజకవర్గం | పోలవరం | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | 1988 బర్రింకలపాడు, జీలుగుమిల్లి మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | జనసేన పార్టీ | ||
తల్లిదండ్రులు | కృష్ణయ్య | ||
జీవిత భాగస్వామి | జ్యోతి | ||
సంతానం | కీర్తన, హర్షవర్ధన్ | ||
నివాసం | ఇంటి. నం. 2-19, బర్రింకలపాడు, తాటియాకులగూడెం పోస్ట్, జీలుగుమిల్లి మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
చిర్రి బాలరాజు జనసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019లో జరిగిన శాసనసభ ఎన్నికలలో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచాడు. ఆయన 2024లో జరిగిన శాసనసభ ఎన్నికలలో టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకుని జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైయస్ఆర్సీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మిపై 7,935 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3][4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.