చిరపుంజీ
భారత దేశంలోని మేఘాలయ రాష్ట్రంలో ఒక పట్టణం / From Wikipedia, the free encyclopedia
చిరపుంజీ (దీన్ని చిరపుంజీ లేదా చర్రాపుంజి అని కూడా పలుకుతారు). ఇది మేఘాలయాలోని తూర్పు ఖాశీ హిల్స్ జిల్లాలోని ఒక పట్టణం. భూమి మీద అతి తేమగా ఉండే ప్రదేశంగా ఇది ఖ్యాతిగాంచింది. అయితే ఇప్పుడు దీనికి సమీపంలో ఉండే మౌస్నారామ్లో అత్యధిక వర్షపాతం ఉంటోంది.[1]
త్వరిత వాస్తవాలు Sohra SohraCherrapunji, Country ...
Sohra
Sohra Cherrapunji | |
---|---|
town | |
Country | India |
రాష్ట్రం | Meghalaya |
జిల్లా | East Khasi Hills |
Elevation | 1,484 మీ (4,869 అ.) |
జనాభా (2011) | |
• Total | 14,816 |
• జనసాంద్రత | 397/కి.మీ2 (1,030/చ. మై.) |
భాషలు | |
• అధికార | Khasi |
Time zone | UTC+5:30 (IST) |
టెలిఫోన్ కోడ్ | 03637 |
Precipitation | 11,777 మిల్లీమీటర్లు (463.7 అం.) |
Website | http://cherrapunjee.gov.in/ |
మూసివేయి
ఇది హిమాకు (ఖాశీ తెగ నాయకత్వం ఓచిన్న రాష్ట్రాన్ని నిర్మించింది) సంప్రదాయ రాజధాని. దీన్ని సోహ్రా లేదా చురా అని కూడా పిలుస్తారు.