గోపాలకృష్ణ గోఖలే
సామాజిక మరియు రాజకీయ నాయకుడు / From Wikipedia, the free encyclopedia
గోపాలకృష్ణ గోఖలే (మే 9, 1866 - ఫిబ్రవరి 19, 1915) [1][2][3][4] భారత స్వాతంత్ర్య సమర యోధుడు, సామాజిక సేవకుడు. భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. 1885 నుంచి 1905 వరకు మితవాదులు ప్రాబల్యం వహించిన భారత జాతీయ కాంగ్రెస్లో ప్రముఖపాత్ర వహించాడు. 1902 నుంచి 1915లో మరణించే వరకు భారత శాసనమండలి సభ్యుడిగా ఉన్నాడు. 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ఏర్పాటుచేశాడు. బ్రిటీష్ వారి విధానాలను తీవ్రంగా వ్యతిరేకించకున్ననూ భారతీయులలో జాతీయతాభావాన్ని పెంపొందించడానికి కృషిచేశాడు.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్వరిత వాస్తవాలు గోపాల కృష్ణ గోఖలే CIE, జననం ...
గోపాల కృష్ణ గోఖలే CIE | |
---|---|
गोपाळ कृष्ण गोखले | |
జననం | (1866-05-09)1866 మే 9 కొత్లుక్, రత్నగిరి జిల్లా, బాంబే ప్రెసిడెంసీ, బ్రిటిష్ ఇండియా |
మరణం | 1915 ఫిబ్రవరి 19(1915-02-19) (వయసు 48) బాంబే, బాంబే ప్రెసిడెంసీ, బ్రిటిష్ ఇండియా |
విద్యాసంస్థ | ఎల్ఫిన్ స్టోన్ కళాశాల |
వృత్తి | ఆచార్యుడు, రాజకీయ నాయకుడు |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
ఉద్యమం | భారత స్వాతంత్ర్యోద్యమము |
జీవిత భాగస్వామి | సావిత్రి బాయి(1880-1887) రిషిబామ (1887-1899) |
పిల్లలు | కాశీ బాయి, గోధు బాయి |
తల్లిదండ్రులు | కృష్ణారావు గోఖలే (తండ్రి) వలు బాయి: తల్లి |
మూసివేయి