గాంధీ స్మృతి రైల్వే స్టేషన్
From Wikipedia, the free encyclopedia
గాంధీ స్మృతి రైల్వే స్టేషన్ భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని పశ్చిమ రైల్వే నెట్వర్క్ లోని ఒక చిన్న రైల్వే స్టేషను. [1] గాంధీ స్మృతి రైల్వే స్టేషన్ నవ్సారి రైల్వే స్టేషన్ నుండి 3 కి.మీ దూరంలో ఉంది. ప్యాసింజర్, మెము రైళ్లు ఇక్కడ ఆగుతాయి. [2]
త్వరిత వాస్తవాలు గాంధీ స్మృతి రైల్వే స్టేషన్, సాధారణ సమాచారం ...
గాంధీ స్మృతి రైల్వే స్టేషన్ | |
---|---|
Indian Railways station | |
సాధారణ సమాచారం | |
Location | నవ్సారి, నవ్సారి జిల్లా, గుజరాత్ |
నిర్వహించువారు | పశ్చిమ రైల్వే |
ఫ్లాట్ ఫారాలు | 2 |
పట్టాలు | 2 |
మూస:Infobox station/services | |
మూస:Infobox station/services | |
మూస:Infobox station/services |
మూసివేయి