గాంధీ దేవాలయం, భతరా
From Wikipedia, the free encyclopedia
గాంధీ దేవాలయం భారతదేశంలోని తూర్పు తీరంలో గల ఒడిశా రాష్ట్రంలోని సంబల్పూర్ జిల్లాలోని భతరా వద్ద 1974లో నిర్మించబడిన దేవాలయం.[1] ఈ ఆలయం మహాత్మా గాంధీకి అంకితం చేయబడింది.[2] భారతదేశంలో గాంధీజీకి అంకితం చేసిన మొదటి ఆలయం ఇది.
త్వరిత వాస్తవాలు గాంధీ దేవాలయం, భతరా, భౌగోళికాంశాలు : ...
గాంధీ దేవాలయం, భతరా | |
---|---|
భౌగోళికాంశాలు : | 21°27′57″N 83°58′59″E |
పేరు | |
ప్రధాన పేరు : | గాంధీ దేవాలయం |
ప్రదేశం | |
దేశం: | భారతదేశము |
రాష్ట్రం: | ఒడిశా |
ప్రదేశం: | భతరా |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | మహాత్మా గాంధీ |
ముఖ్య_ఉత్సవాలు: | స్వాతంత్ర్యదినోత్సవం, గణతంత్ర దినోత్సవం, గాంధీ జయంతి |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | సా.శ.. 1974 |
సృష్టికర్త: | భతరా గ్రామస్థులు |
మూసివేయి