కేశూభాయి పటేల్
From Wikipedia, the free encyclopedia
కేశూభాయి పటేల్ గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. భారతీయ జనతాపార్టీ తరపున రెండుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసాడు. ఆయనకు భారత ప్రభుత్వం 2022లో పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.
కేశూభాయి పటేల్ గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. భారతీయ జనతాపార్టీ తరపున రెండుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసాడు. ఆయనకు భారత ప్రభుత్వం 2022లో పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.