కూలీ-బేగార్ ఉద్యమం
బాగేశ్వర్ పట్టణంలోని కుమావున్ "కూలీ-బెగార్ ఉద్యమం" సాధారణ ప్రజలచే అహింసా ఉద్యమం / From Wikipedia, the free encyclopedia
1921 లో యునైటెడ్ ప్రొవిన్సులలో బాగేశ్వర్ పట్టణంలోని కుమావున్ " కూలీ-బెగార్ ఉద్యమం " సాధారణ ప్రజలచే అహింసా ఉద్యమంగా ఆరంభం అయింది. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన బద్రీ దత్ పాండే ఉద్యమం విజయం సాధించిన తరువాత 'కుమావున్ కేసరి' గా గౌరవించబడ్డాడు. ఈ ఉద్యమం లక్ష్యం కూలీ-బెగార్ విధానానన్ని ముగింపుకు తీసుకురావాలని బ్రిటీషు మీద ఒత్తిడి తెచ్చింది. మహాత్మా గాంధీ ఈ ఉద్యమాన్ని ప్రశంసిస్తూ, 'రక్తరహిత విప్లవం' అని పేరు పెట్టారు.