ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
భారత జాతీయ కాంగ్రెస్ ఒడిశా శాఖ / From Wikipedia, the free encyclopedia
ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భారత జాతీయ కాంగ్రెస్ వారి ఒడిశా రాష్ట్ర శాఖ. రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలు, ప్రచారాలను నిర్వహించడం, సమన్వయం చేయడం, అలాగే ఒడిశాలో స్థానిక, రాష్ట్ర, జాతీయ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడం దీని బాధ్యత.
త్వరిత వాస్తవాలు ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, Chairperson ...
ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ | |
---|---|
Chairperson | నరసింఘ మిశ్రా |
ప్రధాన కార్యాలయం | కాంగ్రెస్ భవన్, భుబనేశ్వర్ |
విద్యార్థి విభాగం | నేషన, స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా - ఒడిశా |
యువత విభాగం | ఒడిశా యూత్ కాంగ్రెస్ |
మహిళా విభాగం | ఒడిశా ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ కమిటీ |
రాజకీయ విధానం |
|
ఈసిఐ హోదా | Active |
కూటమి | Indian National Developmental Inclusive Alliance |
లోక్సభలో సీట్లు | 1 / 21
|
రాజ్యసభలో సీట్లు | 0 / 10
|
శాసనసభలో స్థానాలు | 9 / 147
|
Election symbol | |
మూసివేయి
సంస్థ ప్రధాన కార్యాలయం భువనేశ్వర్లోని మాస్టర్ క్యాంటీన్ సర్కిల్లో ఉన్న కాంగ్రెస్ భవన్ లో ఉంది. శరత్ పట్టానాయక్ 2022లో కమిటీ అధ్యక్షుడిగా నియమితులయ్యాడు. ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (OPCC) అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. [1] [2] [3] [4]