ఎస్.జడ్. ఖాసిమ్
From Wikipedia, the free encyclopedia
డా.ఎస్.జెడ్.ఖాసిమ్ పద్మభూషణ్ సయ్యద్ జహూర్ కాసిం (జననం 1926 డిసెంబరు 31 అలహాబాదు, ఉత్తర ప్రదేశ్, భారత్) ఒక భారతీయ సముద్ర-జీవశాస్త్ర శాస్త్రవేత్త. 1981 నుండి 1988 వరకు భారత అంటార్కిటికా యాత్రా పరిశోధనలకు నాయకత్వం వహించాడు.[1] ఇతడు 1991 నుండి 1996 ప్లానింగ్ కమిషన్ సభ్యుడు. కాసిం, అనేక విశ్వవిద్యాలయాలలో గౌరవ ప్రొఫెసర్, ఉదా. అలీఘర్ ముస్లిం యూనివర్సిటి, మదురై కామరాజ్ విశ్వవిద్యాలయం, అన్నామలై విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసు,, జామియా మిలియా ఇస్లామియా. డిసెంబరు 1981లో ప్రథమ భారత అంటార్కిటికా యాత్రకు అధిపత్యం వహించాడు. జాతీయ సముద్రాల శోధనాకేంద్రం (NCAOR) తరపున వెళ్ళాడు. అంటార్కిటికా ఖండంలో భారత కేంద్రాలైన దక్షిణ గంగోత్రి, మైత్రి ల ఏర్పాటుకు, నిర్వహణకు కఠోరకృషిచేశాడు..[2]
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/ab/Padma_Shri_India_IIIe_Klasse.jpg/60px-Padma_Shri_India_IIIe_Klasse.jpg)
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
త్వరిత వాస్తవాలు సయ్యద్ జహూర్ ఖాసిం, జననం ...
సయ్యద్ జహూర్ ఖాసిం | |
---|---|
![]() ఎస్.జడ్. ఖాసిమ్ | |
జననం | (1926-12-31) 1926 డిసెంబరు 31 (వయసు 97) Allahabad, Uttar Pradesh, భారత దేశము |
నివాసం | Delhi, భారత దేశము |
జాతీయత | ![]() |
రంగములు | Marine biology |
చదువుకున్న సంస్థలు | Majidiya Islamiya Intermediate College Allahabad Aligarh Muslim University University College of North Wales |
మూసివేయి