ఆలమట్టి ప్రాజెక్టు
ఆనకట్ట / From Wikipedia, the free encyclopedia
లాల్ బహదూర్ శాస్త్రి డ్యామ్ అని కూడా పిలుస్తారు.ఈ ప్రాజెక్టు కృష్ణా నదిపై కలదు. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉన్నది. 2001న శ్రీశైలం జలాశయ కనీస నీటిమట్టం 834 అ. గాను, నాగార్జునసాగర్ మట్టం 510 అ. గాను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటకలోని ఆలమట్టి ఆనకట్ట నిర్మాణం తరువాత ఏర్పడిన పరిస్థితులలో నీటి లభ్యత గురించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు నిల్వ సామర్ధ్యం 129.72 టీఎంసీ లు.
త్వరిత వాస్తవాలు ఆలమట్టి ప్రాజెక్టు, ప్రదేశం ...
ఆలమట్టి ప్రాజెక్టు | |
---|---|
ప్రదేశం | బీజాపూర్ జిల్లా, కర్ణాటక |
అక్షాంశ,రేఖాంశాలు | 16.331°N 75.888°E / 16.331; 75.888 |
ప్రారంభ తేదీ | జూలై 2006 |
నిర్మాణ వ్యయం | ₹5.20 billion |
నిర్వాహకులు | కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ |
ఆనకట్ట - స్రావణ మార్గాలు | |
నిర్మించిన జలవనరు | కృష్ణా నది |
Height | 524.26 అడుగులు |
పొడవు | 1565.15 అడుగులు |
జలాశయం | |
పరీవాహక ప్రాంతం | 33,375 చదరపు కిలోమీటర్లు |
ఉపరితల వైశాల్యం | 24,230 హెక్టార్లు |
మూసివేయి