ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం
From Wikipedia, the free encyclopedia
ఆంధ్ర ప్రదేశ్ కు ఉత్తరాన తెలంగాణా, ఈశాన్య దిశలో ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అఖాతం సరిహద్దులుగా ఉంది. తూర్పున బంగాళ ఖాతం దక్షిణాన తమిళనాడు నైరుతి పశ్చిమ దిశలో కర్ణాటక ఉంది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 974 కిలోమీటర్లు తీరప్రాంతం ఉంది . భారతదేశంలో అత్యంత పొడవైన తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది.[1] ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా రెండు నదులు, గోదావరి కృష్ణా ప్రవహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా డక్కన్ పీఠభూమి ఉంది.
ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రాపథం, ఆంధ్రదేశం, ఆంధ్రావని, ఆంధ్ర అని పిలిచేవారు. [2]