అసదుద్దీన్ ఒవైసీ
From Wikipedia, the free encyclopedia
అసదుద్దీన్ ఒవైసీ (మే 13, 1969) ఒక రాజకీయ నాయకుడు, లోక్సభ సభ్యుడు. హైదరాబాదులో జన్మించాడు. ఎంఐఎం పార్టీ తరపున ఎన్నుకోబడ్డాడు. సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ కుమారుడు. లోక్సభ సభ్యునిగా ఎన్నిక గాక ముందు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
త్వరిత వాస్తవాలు ముందు, నియోజకవర్గం ...
అసదుద్దీన్ ఒవైసీ | |||
ముందు | సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ | ||
---|---|---|---|
నియోజకవర్గం | హైదరాబాదు | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1969-05-13) 1969 మే 13 (వయసు 55) హైదరాబాదు, తెలంగాణ | ||
రాజకీయ పార్టీ | ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ | ||
జీవిత భాగస్వామి | ఫర్హీన్ ఒవైసీ | ||
సంతానం | ఒక కుమారుడు,ఐదుగురు కూతుర్లు | ||
నివాసం | హైదరాబాదు | ||
మతం | ఇస్లాం |
మూసివేయి
అసదుద్దీన్ ఒవైసీ 2024లో 18వ లోక్ సభ హైదరాబాద్ లోక్ సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ నుండి వరుసగా ఐదో సారి 3,38,087 ఓట్ల రికార్డు మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత పై గెలిచాడు.