అలెక్సాండర్ డఫ్
From Wikipedia, the free encyclopedia
ఆలెగ్జాండర్ డాఫ్ (ఏప్రిల్ 15, 1806 - ఫిబ్రవరి 12, 1878) ఒక స్కాట్లండుకు చెందిన క్రైస్తవ మిషనరీ. అతడు స్కాట్లండు చర్చికు మొట్టమొదట అంతర్జాతీయ మిషనిరీగా భారతదేశము వచ్చెను. 1980 జూలై 13 న డఫ్ ఈనాడు స్కాటిష్ చర్చ్ కాలేజీగా పిలువబడుతున్న జనరల్ శాసనసభ ఇన్సిట్ఞూషన్ ను స్థాపించెను. కలకత్తా విశ్వవిద్యాలయం స్థాపనలో పాత్ర వహించెను.